జగన్ పాలనలో దళితులు సంతోషంగా ఉన్నారని, వారికోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఇంకా ఏమేమి చేయాలో సలహాలు,...
నిన్న సంతనూతలపాడులో ఓ భారీ కుట్రకు వైసీపీ తెరతీసిందని మాజీ మంత్రి కె. జవహర్ ఆరోపించారు. ఎస్పీజీ భద్రతలో ఉన్న చంద్రబాబుపై రాళ్ళు విసిరి తద్వారా ఫైరింగ్ ఓపెన్ చేయించి దానిలో దళితులు...
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమాజిక సమానత్వ దార్శనికత, దేశ విదేశాల మేధావులు సీనియర్ రాజకీయ వేత్తలనుంచి ప్రశంసలను అందుకుంటున్నది. భారతదేశం గర్వించే రీతిలో డా. బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని...
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేశారు.
మునుగోడు ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. కేసీఆర్...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కాలేజీలో ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్లకు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి, సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు కే. తారక రామారావు సిరిసిల్ల...
గర్భనిరోధక మాత్రలపై అమెరికాలో చర్చోపచర్చల తర్వాత ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఇన్నాళ్ళు అమెరికాలోని ఒక్కో రాష్ట్రం ఒక్కో తీరుగా స్పందించింది. దీంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో అబార్షన్ డ్రగ్ మిఫిప్రిస్టోన్ అందరికీ...
చార్ధామ్ యాత్ర మొదలైంది. అక్షయ తృతీయ సందర్భంగా శనివారం గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారా తెరుచుకున్నాయి. మధ్యాహ్నం 12.35 గంటలకు గంగోత్రి, 12.41 గంటలకు యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచారు. మొదట గంగామాతకు...
మంత్రి కే తారక రామారావుకి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. దుబాయ్ లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షో కి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. జూన్ 7,...
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 5 రహదారులను (రిచర్డ్సన్ రోడ్, ప్రోట్నీ రోడ్, బయామ్ రోడ్, అమ్ముగూడ రోడ్, అల్బయిన్ రోడ్) సామాన్య ప్రజల వినియోగానికి తెరిచేందుకు రక్షణ శాఖ అనుమతించడం పట్ల కేంద్ర...
దళితులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేవరకూ బాబును అడ్డుకుంటామని, నిరసన తెలియజేస్తూ ఉంటామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ ఆందోళన ఇప్పటితో ఆగదని, మొన్న బద్వేల్...