Monday, March 17, 2025
HomeTrending News

Chandranna Iftar: రాష్ట్ర భవిష్యత్తు కోసం అల్లాను ప్రార్ధిద్దాం : బాబు

రాష్ట్రంలో ముస్లిం సోదరుల ఆస్తులు అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారని, మైనార్టీలపై దాడులు కూడా ఎక్కువయ్యాయని తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. షాదీ తోఫా కింద ఇచ్చే ఆర్ధిక సాయానికి...

Vizag Steel: ప్రైవేటీకరణలో బాబుకు గోల్డ్ మెడల్: సజ్జల

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్లాంట్ అనేది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల సెంటిమెంట్, చరిత్రతో ముడిపడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇది మన ప్రజల భావోద్వేగాలతో ముడిపడి...

Jyothirao Pule: బిసి కులగణనపై అధ్యయనం: చెల్లుబోయిన వేణు

రాష్ట్రంలోని 139 బిసి కులాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడం కోసం బిసి గణన చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని బిసి సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ...

COE CET 2023:తెలంగాణ గురుకులాల ఫలితాలు విడుదల

గురుకుల విద్యా విధానం లో సీఎం కేసీఆర్ వినూత్న ప్రక్రియాకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఎస్సి అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీ యల్...

RK Roja: టూరిజ అభివృద్ధికి పటిష్ట చర్యలు:మంత్రి రోజా

తెలుగు పండుగలు, కట్టుబాట్లు, సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. ప్రభుత్వానికి ఆదాయం – యువతకు ఉద్యోగం – ప్రజలకు ఆనందం అనే...

BRS:ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు – మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని ఆరాచ‌క శ‌క్తులు ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ట పాలు చేయాల‌ని, అస్థిర ప‌ర‌చాల‌ని చూస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి శ‌క్తులే తెలంగాణ...

Balochistan: బలూచిస్తాన్‌ పేలుడు… నలుగురు మృతి

పోలీసులే లక్ష్యంగా పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు సహా నలుగురు దుర్మరణం చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్తాన్‌ రాజధాని క్వెట్టాలోని షహ్రా ఈ...

Vizag Steel: బిడ్ లో పాల్గొంటే అంగీకరించినట్లే: మంత్రి

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఐదుకోట్ల 30 లక్షల మంది ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి...

DK Aruna: వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీపై కెసిఆర్ డ్రామాలు – డీకే అరుణ

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో తన వైఫల్యం బయటపడటంతో కేటీఆర్ కు మైండ్ దొబ్బిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఘాటుగా విమర్శించారు.  ఏం మాట్లాడుతున్నరో ఆయనకే అర్ధం కావడం...

Sachin Pilot: సచిన్ పైలట్ ఒక రోజు దీక్ష…ఇరకాటంలో కాంగ్రెస్

వసుంధర రాజే సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఇవాళ పైలట్ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. జైపుర్​లోని షహీన్‌ స్మారక్‌ వద్ద సచిన్‌ పైలట్‌...

Most Read