ఈ ప్రభుత్వం అందిస్తున్నది విద్యా దీవెన కాదని దగా దీవెన అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులకు ఈ పథకంలో కోత...
వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కరించాలంటూ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. పీసీసీ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా నేడు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన నిరసన...
భారతీయ రైల్వే శాఖ భారీగా రైళ్లను రద్దుచేసింది. వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా...
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా జనరల్ ఆసిమ్ మునీర్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు చీఫ్ గా ఉన్న ఖమర్ జావెద్ బజ్వా పదవీ విరమణ చేశారు. ఆరేండ్ల పాటు ఆయన ఈ విధుల్లో ఉన్నారు....
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు రానున్న విద్యా సంవత్సరం పాఠశాలల పునః ప్రారంభ సమయంలోనే స్కూల్ డ్రెస్సులను అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించనున్నారు. విద్యార్థుల ఫీజు రీఇంబర్స్మెంట్ ను అందించే జగనన్న విద్యా దీవెన పథకం కింద ఈ ఏడాది రెండో...
ఉపాధ్యాయులకు విద్యాయేతర విధుల నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి విధుల విషయంలో కీలక సవరణలు చేసింది. దశాబ్దాలుగా ఉపాధ్యాయులు చేస్తున్న ఎన్నికల విధులు, జన గణన...
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్.జవహర్రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ రేపు (నవంబర్ 30న) పదవీవిరమణ చేస్తున్నారు. డిసెంబరు...
ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా), సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. గుంటూరు శ్రీ కన్వెన్షన్లో జరిగిన ఈ వేడుకలో వధువు...
జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా చైనాలో ప్రజల ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. షాంఘై కేంద్రంగా ప్రారంభమైన తాజా ఆందోళనలు.. రాజధాని బీజింగ్తోపాటు ఇతర నగరాలకు, రాష్ట్రాలకు వ్యాపించాయి. యువత, విద్యార్థులు ప్రభుత్వ వ్యతిరేక...