Sunday, April 27, 2025
HomeTrending News

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సిఎంకు ఆహ్వానం

చిత్తూరు జిల్లా కాణిపాకంలో కొలువైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి  బ్రహ్మోత్సవాలు ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 20 వరకు జరగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని...

సోపియాన్ జిల్లాలో కాశ్మీర్ పండిట్ హత్య

జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. చోటిపోరా ప్రాంతంలోని యాపిల్ తోటలో  ఉగ్రవాదులు ఈ రోజు (మంగళవారం) కాల్పులకు తెగబడటంతో కశ్మీర్ పండిట్ సునీల్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు.  ఆయన సోదరుడు...

8 ఏండ్లల్ల బిజెపి ఏం చేసింది – కెసిఆర్

వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు. క‌లెక్ట‌రేట్‌లో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఎన్నేప‌ల్లిలో సమీ‌కృత కలె‌క్ట‌రే‌ట్‌కు 34 ఎక‌రాల భూమి కేటా‌యిం‌చగా రూ.60.70కోట్లు వెచ్చించి...

పహల్గాంలో బస్సు ప్రమాదం.. ITBP జవాన్ల మృతి

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)కి చెందిన బస్సు నదిలో పడిన ఘటనలో ఇవాళ ఏడుగురు జవాన్లు చనిపోయారు. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఈ...

బిహార్ లో మంత్రివర్గ విస్తరణ

బీహార్ లో ఈ రోజు జరిగిన మంత్రివర్గ విస్తరణలో వివిధ పార్టీల నుంచి అనేక మందికి అవకాశం దక్కింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రి వర్గ విస్తరణలో నితీష్ కుమార్ జాగ్రత్తలు...

వచ్చే నెలలో అదానీ డేటా సెంటర్ కు శంఖుస్థాపన

విశాఖలో అదానీ డేటా సెంటర్ కు వచ్చే నెలలో శంఖుస్థాపన చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  తాను సిఎం అయిన తరువాతే అదానీ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు...

తైవాన్ సరిహద్దుల్లో చైనా ఆగడాలు

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ఇటీవల తైవాన్‌లో పర్యటించడంతో చైనా-తైవాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తత చల్లారకముందే యూఎస్ కాంగ్రెస్ సభ్యుల బృందం నిన్న తైవాన్‌లో అడుగుపెట్టింది. తైవాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని...

అభూత కల్పనలతో సిఎం ప్రసంగం: రామానాయుడు

మూడేళ్ళ మూడు నెలల పాలనా కాలంలో సిఎం జగన్ రాష్ట్రానికి చేసింది శూన్యమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సిఎం జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని వ్యాఖ్యానించారు....

ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన

75 సంవత్సరాల స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాప‌న కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు. తెలంగాణ అంతటా భారత జాతీయ గీతం...

మోడీ డొల్ల హామీలు – కేటిఆర్ విమర్శ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం పై మంత్రి కేటీఆర్ పదునైన విమర్శలు చేశారు. గతంలో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా మోడీ నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్దేశించించుకున్న లక్ష్యాలను...

Most Read