Friday, September 11, 2026
HomeTrending News

ఆ రెండు పార్టీలవి క్షుద్ర రాజకీయాలు: బొత్స ధ్వజం

జనసేన ఒక రాజకీయ పార్టీ కాదని, ఒక వ్యక్తికి సంబంధించిన సంస్థ అని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు, సిద్దాంతాలు ఆ పార్టీకి...

జనసేన నేతల అరెస్టును ఖండించిన బాబు, సోము

విశాఖలో జనసేన నేతలు, కార్యకర్తల అరెస్టులను తెలుగుదేశం, బిజెపిలు తీవ్రంగా ఖండించాయి.  వెంటనే అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఒక పార్టీ అధినేత కారులో కూర్చోవాలో.. బయటకు వచ్చి అభివాదం...

సవాళ్ళకు సిద్ధం : పవన్ కళ్యాణ్

ప్రజల కోసం పోరాడితే పోలీసులు నోటీసులు ఇస్తున్నారని, తాము విశాఖ రాకముందే గొడవ జరిగితే, తాము రెచ్చగొట్టడం వల్లే గొడవ జరిగిందని నోటీసులో చెప్పడం విడ్డూరంగా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్...

పవన్ క్షమాపణ చెప్పాలి: గుడివాడ డిమాండ్

విశాఖ గర్జనను డైవర్ట్‌ చేయడమే పవన్‌కళ్యాణ్‌ లక్ష్యమని, అందుకే ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు జరిగాయని, పవన్‌కళ్యాణ్‌ ఒక శిఖండిలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. విశాఖలో...

మంత్రుల కాన్యాయ్ పై జనసేన కార్యకర్తల దాడి

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ సమీపంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.   రాష్ట్ర మంత్రులు జోగి రమేష్, ఆర్కే రోజా, టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ల వాహనాలపై జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు....

పాకిస్తాన్ పై జో బిడెన్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్తాన్ పై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని  ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటి అన్నారు. అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్.. వాటిని ఏ ప్రాతిపదికన సమకూర్చుకుందో అని అనుమానం...

జమ్ముకాశ్మీర్ లో మరో పండిట్ హత్య

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో కాశ్మీర్ పండిట్ ను పొట్టన పెట్టుకున్నారు. ఈరోజు ఉదయం జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. సోఫియన్ లోని చౌదరి గుండ్ వద్ద కశ్మీరీ...

విశాఖ గర్జనకు పోటెత్తిన జనం

పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపునిచ్చిన విశాఖ గర్జన ర్యాలీకి జనం పోటెత్తారు. వర్షం సైతం లెక్క చేయకుండా వచ్చిన అభిమానులు, మద్దతుదారులతో  విశాఖ జనసంద్రమైంది. నగరంలోని ఎల్‌ఐసీ భవనం...

మునుగోడుతో కేసీఆర్ కు గుణపాఠం – ఈటల హెచ్చరిక

ధీరుడు బాజప్త కొట్లాడతారని దొంగలు చాటుగా దెబ్బ కొడతారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ప్రజానీకం నన్ను గెలిపించినందుకు, రఘునందన్ ను డబ్బాకలో గెలిపించినందుకు బాధ పడుతున్నారట...మూర్కుల్లారా(తెరాస ను ఉద్దేశిస్తూ)...

చంద్రబాబు పతనం “అన్ స్టాపబుల్”..అంబటి విమర్శ

వైఎస్ఆర్ కు  స్నేహితుడు అని చెబుతున్న చంద్రబాబు.. వైఎస్ దగ్గర పాకెట్ మనీ తీసుకున్నానని చెప్పలేదేమిటని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు  ప్రశ్నించారు. లోకేష్ ఒక బఫూన్.. బాలకృష్ణ అమాయకుడు, అసమర్థుడు...

Most Read