Tuesday, September 15, 2026
HomeTrending News

శ్రీవారి సేవలో గజేంద్ర సింగ్ షెకావత్

కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి  గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌ నేడు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న కేంద్రమంత్రికి  టిటిడి అధికారులు సంప్రదాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికి దర్శన ఏర్పాట్లు...

సూపర్ స్టార్ కు సిఎం జగన్ నివాళి

దివంగత సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ భౌతిక కాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. గన్నవరం నుంచి హైదరాబాద్ చేరుకున్న సిఎం నేరుగా పద్మాలయా స్టూడియోస్ కు చేరుకొని...

బకాయిలు ఇవ్వకుంటే..జీఎస్టీ నిలిపేస్తా – మమత బెనర్జీ

దేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతోంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు సహకరించటం లేదని ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల విడుదల దగ్గర నుంచి...అభివృద్ధి కార్యాక్రమాల వరకు...

అమెరికా అధ్యక్ష బరిలోకి మళ్ళీ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇంకా వైట్ హౌస్ మీద ప్రేమ తగ్గలేదు. 2016లో యూఎస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత తన అనాలోచిత, దూకుడైన నిర్ణయాలతో అమెరికన్లనే కాకుండా యావత్ ప్రపంచాన్ని...

అయోధ్య తరహాలో భద్రాద్రిలో మరో ఉద్యమం – విహెచ్ పి

భద్రాచలం సీతారామచంద్ర స్వాముల వారి ఆస్తులు.. మాన్యాలు రక్షించే బాధ్యత ప్రతి హిందూ పై ఉందని.. వందల సంవత్సరాలుగా వస్తున్న వారసత్వ సంపదను కొల్లగొట్టేందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని సాగనివ్వమని...

బండి సంజయ్, మంత్రి గంగుల ఇద్దరు ఒకటే – వైఎస్ షర్మిల

కేసీఅర్ ముఖ్యమంత్రి కాదు.. పెద్ద 420 అని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లాను మోసం చేసిన మోసగాడు కేసీఅర్ అన్నారు. ప్రజా ప్రస్థానం...

నా కూతురినే పార్టీ మారమన్నారు – కెసిఆర్

బిజెపి మీద సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కూతురినే పార్టీ మారమని అడిగారని.. ఇంతకంటే ఘోరం ఉంటుందా అన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా అని  సీఎం కేసీఆర్‌ అసహనం...

షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు – కెసిఆర్

టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై స్ప‌ష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్ర‌స‌క్తే లేదని తేల్చిచెప్పారు....

అందుకే మంచి చేయగలుగుతున్నాం : జగన్

రాష్ట్రంలో పారదర్శకంగా... వివక్షకు, అవినీతికి తావులేని పరిపాలన సాగిస్తున్నామని గతంలో ఏ రోజూ ఇలా పథకాలు  సామాన్యుడి చేరలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో తొలిసారి...

రైతుల విషయంలో అలసత్వం వద్దు: పెద్దిరెడ్డి

రైతులు ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం చేసుకున్న దరఖాస్తులను ప్రాధాన్యతగా తీసుకొని సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి తొమ్మిదిగంటల పాటు నాణ్యమైన విద్యుత్...

Most Read