Friday, September 11, 2026
HomeTrending News

పెగాసస్: భూమన అధ్యక్షతన హౌస్ కమిటీ

House Committee:  పెగాసస్ వ్యవహారంపై తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర శాసన సభ స్పీకర్  తమ్మినేని సీతారాం  నిర్ణయం తీసుకున్నారు. సభా...

మండలిలో మంగళసూత్రాలు: ఛైర్మన్ ఆగ్రహం

TDP protest: జంగారెడ్డి గూడెం మరణాలపై నేడు కూడా తెలుగుదేశం సభ్యులు శాసన సభ, మండలిలో ఆందోళనలు కొనసాగించారు. మండలిలో  టిడిపి సభ్యులు మంగళ సూత్రాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. దీనిపై మండలి...

బాబుది కడుపుమంట: బొత్స

As per  Constitution: హైకోర్టు తీర్పుపై చంద్రబాబు మీడియాతో కాకుండా శాసనసభలో సభలో మాట్లాడాల్సి ఉందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నేడు సభలో జరిగిన చర్చపై...

ఇష్టానుసారం మాట్లాడతారా? బాబు

Its not fair: అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పుపై ఏవైనా అభ్యంతరాలుంటే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి ఉండాల్సిందని  టిడిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని...

సిఎం మడమ తిప్పారు: సోము

CM Back Step: అమరావతిపై శాసన సభ సాక్షిగా సిఎం జగన్ మడమ తిప్పారని  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు  విమర్శించారు. నేడు అసెంబ్లీలో రాజధానిపై సిఎం స్పందించిన తీరుని సోము తీవ్రంగా...

వికేంద్రీకరణపై వెనకడుగు లేదు: సిఎం జగన్

We are committed:  పరిపాలనా వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని, రాజ్యాంగం ప్రకారం రాజధానిపై శాసనం చేసే అధికారం అసెంబ్లీకి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అన్నారు. అయినా...

యోగి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్దం

ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి లక్నో నగరం ముస్తాబైంది. నగరంలోని క్రికెట్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 85 వేల మంది అధితులకు అనువుగా స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. నయా భారత్ కా...

గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలకు నిరసనల సెగ

 Protests : సామాన్యుడిపై అధిక భారం వేస్తూ కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్, పెట్రోల్ డీజిల్ మరియు నిత్యవసర ధరల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెరాస శ్రేణులు నిరసన చేపట్టాయి. పెరిగిన...

ఇమ్రాన్ కు వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు

పార్లమెంటులో ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి క్రమంగా బలం పెరుగుతోంది. ఈ నెలాఖరున ఓటింగ్‌ జరగనున్న ఈ తీర్మానానికి సంకీర్ణ ప్రభుత్వంలోని మూడు పార్టీలు తాము అనుకూలంగా ఉన్నామంటూ సంకేతాలు ఇచ్చాయి. దీంతో...

చట్ట సభల ఔన్నత్యం నిలబడాలి: ధర్మాన

Don't interfere : వ్యవస్థలన్నీ ప్రజల కోసమే ఉన్నాయని...శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు వేటికవే స్వతంత్రంగా వ్యవహరించాలి తప్ప ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవడం సరికాదని సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ...

Most Read