Sunday, September 6, 2026
HomeTrending News

తెలంగాణలో జనశక్తి కదలికలు?

Janashakti Movements In Telangana : తెలంగాణలో మళ్లీ జనశక్తి నక్సల్స్ పురుడుపోసుకుంటున్నారు. జనశక్తి సెక్రెటరీ విశ్వనాధ్ నేతృత్యంలో సిరిసిల్లా సరిహద్దులోని పోతెనేపల్లి ఫారెస్ట్‌లో 80 మంది జనశక్తి నక్సల్స్ సమావేశం అయ్యారని విశ్వసనీయ...

దూసుకొస్తున్న అసని తుపాను

Cyclone Asani : ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది.అల్పపీడనం వాయుగుండంగా మారే క్రమంలో...

టిడిపి సభ్యులపై స్పీకర్ ఆగ్రహం, సస్పెండ్

Speaker Anger: శాసనసభలో తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జంగారెడ్డి గూడెం  మరణాలపై చర్చ చేపట్టాలంటూ నేడు కూడా టిడిపి సభ్యులు ఆందోళన...

పెగాసస్ పై స్వల్పకాలిక చర్చకు స్పీకర్ ఓకే

short discussion: పెగాసస్ అంశంపై స్వల్పకాలిక చర్చకు రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అంగీకరించారు. నేడు సభ సమావేశం కాగానే రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి...

పర్యావరణంతోనే మానవాళి మనుగడ

World Forest Day : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో ప్రపంచ అటవీ దినోత్సవ ఉత్సవాలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర...

తీవ్రమవుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం

రోజులు గడిచే కొద్దీ ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం తీవ్రమవుతోంది. రష్యా క్షిపణులతో దాడులు మొదలు పెట్టింది. దీనికనుగుణంగా ఉక్రెయిన్‌కు కూడా అమెరికా ఆయుధాలు అందిస్తోంది. ఈ వార్‌లో ఉక్రెయిన్‌కు చెందిన పౌరులు...

బిజెపి టార్గెట్ 2024..!

Bjp Target 2024 : భాజపా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిలో విజయం సాధించి అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. 2024 లోక్​సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు,...

గూడెంలో కల్తీ మద్యం ఆధారాలు లేవు

No evidences: జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం కారణంగా మరణాలు సంభవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజిలాల్ స్పష్టం చేశారు. మూడు బాధిత కుటుంబాలు...

ఇళ్ళ పట్టాల పంపిణీ వేగవంతం: అవంతి

Make it fast: కోర్టు తీర్పుకు అనుగుణంగా విశాఖలో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖల మంత్రి అవంతి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. నవరత్నాలు-...

ఇప్పుడేమి చెబుతారు? వీర్రాజు

Road Map: 2024లో రాష్ట్రంలో బిజెపి-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో అమిత్ షా రెండు నెలల క్రితమే తమకు...

Most Read