Saturday, September 12, 2026
HomeTrending News

ఛత్తీస్‌గఢ్‌లో మావోల మెరుపు దాడి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం మావోయిస్టులు పెట్రోలింగ్‌ పార్టీ పై మెరుపుదాడి చేయడంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ మరణించగా, ఒక జవాన్ గాయపడ్డాడు. మృతి...

రాహుల్ పై కుసంస్కారంగా మాట్లాడుతరా..?

104 కోట్ల జనం ఉండే దేశంలో 15 నుంచి 16 లక్షల పరిశ్రమలు మూత పడ్డది నిజం కాదా నరేంద్ర మోడీ అని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. కులం, మతం, జాతి భేదాలు...

కరెంటు లేని గిరిజన గూడెం ఉండొద్దు – మంత్రి సత్యవతి

3 Phase Electrification For Tribal Villages :  గిరిజన ఆవాసాలు, వ్యవసాయ క్షేత్రాలు, పరిశ్రమలకు 3ఫేజ్ విద్యుత్ కల్పించడంలో మనం దేశానికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ...

గంజాయి సాగుకు మావోల సహకారం: డిజిపి

Maos behind Ganja: ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పండించేందుకు మావోయిస్టులు సహకరిస్తున్నారని, దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారని  రాష్ట్ర  డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యానించారు. ఒడిశాలోని 23 జిల్లాలో, విశాఖ ఏజెన్సీలో 11...

పోలాండ్ కు అమెరికా అదనపు బలగాలు

US Army Forces  : ఉక్రెయిన్ – రష్యా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం పెరుగుతోంది. రష్యా ఏ క్షణమైనా ఉక్రెయిన్ మీద దాడి చేయొచ్చని యూరోప్ దేశాలు, అమెరికా ప్రచారం చేస్తున్నాయి. నాటో...

శాంతి భద్రతలపై శ్వేత పత్రం : బాబు డిమాండ్

Demand White Paper: ఎమ్మెల్సీ అశోక్ బాబు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బెయిల్ పై విడుదలైన అశోక్ బాబును అయన నివాసంలో చంద్రబాబు...

త్రిసభ్య కమిటీ శుభ పరిణామం: బాలశౌరి

Good initiative: విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు చేయ‌డం, దాని ఎజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడం శుభ ప‌రిణామమని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం ఎంపీ...

విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ

ఏపీ, తెలంగాణ మధ్య పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈనెల 8న జరిగిన సమావేశంలో కేంద్ర...

ఐపీఎల్ వేలం: అయ్యర్ కు 12.5 కోట్లు

Auction started: ఐపీఎల్ 2022సీజన్ కు ఆటగాళ్ళ వేలం ప్రక్రియ మొదటిరోజు బెంగుళూరులో ఆరంభమైంది.  శ్రేయాస్ అయ్యర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 12.5 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. వేలంలో వివిధ...

కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి

Development Of Telangana With Kcr  : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు....

Most Read