Sunday, September 13, 2026
HomeTrending News

Nirudyoga Nirasana: కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి – రేవంత్ రెడ్డి

“ తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ఆ హామీని నిలబెట్టుకోలేదు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది తప్ప తగ్గలేదు. రాష్ట్రం వచ్చినప్పుడు లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీలు...

Uppal Skywalk: పాదచారులకు రక్షణ…ఉప్పల్ స్కైవాక్

హైదరాబాద్ జంట నగరాలు, శివారు ప్రాంతాల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) త్వరలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉప్పల్ చౌరస్తా వద్ద పాదచారుల రక్షణ...

Lodhi: లోది సామాజిక వర్గానికి ఆత్మగౌరవ భవనం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం కోసం నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో మూడు సంఘాలుగా ఉన్న లోదా సామాజిక వర్గం 'లోద్ క్షత్రియ సర్దార్...

Kannababu: విజన్ లేదు.. విస్తరాకుల కట్టా లేదు

చంద్రబాబు తానేదో సత్యహరిశ్చంద్రుడిలా, నీతి మంతుడిలా, ప్రపంచానికి పాఠాలు నేర్పుతున్న గురువులా బిల్డప్ లు ఇస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు.  మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న సమయంలో  రోజుకో వేషం.....

T-SAVE: పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి – గద్దర్

T-SAVE ఐక్య కార్యాచరణలో నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతుగా రావాలని ప్రజా గాయకుడు గద్దర్ పిలుపు ఇచ్చారు. ys షర్మిల యువతకు ఉద్యోగాల కోసమే పోరాటాలు మొదలుపెట్టిందన్నారు. నిరుద్యోగ సమస్యలపై...

Dantewada: ఛత్తీస్‌గఢ్ లో నక్సల్స్ దాడి… పది మంది జవాన్ల మృతి

ఛత్తీస్‌గఢ్ లో ఈ రోజు నక్సల్స్ జరిపిన దాడిలో పది మంది జవాన్లు చనిపోయారు. దంతే వాడ జిల్లాలో ఈరోజు ఉదయం దుర్ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని అరణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో నక్సల్స్...

Ganja Smuggling: తంగ‌రాజుకు సింగ‌పూర్‌లో ఉరి

గంజాయి అక్రమ రవాణా కేసులో తంగరాజు ఉరిశిక్ష తప్పించేందుకు చివరి వరకు సాగిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. స్వచ్చంద సంస్థల నుంచి ఐక్యరాజ్య సమితి వరకు ఉరిశిక్ష రద్దు చేయాలని సింగపూర్ ప్రభుత్వం...

Rabi Crop: మిల్లర్లు అలసత్వం వీడాలి – మంత్రి జగదీష్ రెడ్డి

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ సీజన్ లో జిల్లా నుండి కొనుగోళ్ల లక్ష్యం ఏడు లక్షల నాలుగు వేల...

BJP Hatao : ప్రజల మధ్య బిజెపి చిచ్చు – సిపిఐ

బిజెపిని గద్దె దించితేనే దేశంలో మత విభేదాలు తగ్గుతాయని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి అన్నారు. ఇందుకోసం రాబోయే ఎన్నికల్లో లౌకిక పార్టీలు ఏకం కావాలని స్పష్టం చేశారు....

Jagan: ప్రజల జ్ఞాపకశక్తితో బాబు ఆటలు: జగన్

చంద్రబాబు మరోసారి మోసపూరిత వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తున్నారని, ఆ అబద్ధాలు,  మోసాలు నమ్మవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  మీ ఇంట్లో జగనన్న వల్ల...

Most Read