Saturday, September 5, 2026
HomeTrending News

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర – మంత్రి కేటిఆర్

Privatize Singareni  :నిన్న నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. నేడు నల్లబంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని మంత్రి కె.తారకరామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సింగరేణిలోని...

నేడు ముచ్చింతల్ కు సిఎం జగన్  

CM visit to Jeeyar Ashram: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 7న హైదరాబాద్‌ లో పర్యటించనున్నారు. శంషాబాద్‌లోని జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ధి...

బాలయోగి పేరు తొలగించడం సరికాదు

Its not fair: సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న గురుకుల విద్యా సంస్థలకు బాలయోగి పేరు తొలగించడం సరికాదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. లోక్ సభ స్పీకర్ గా బాలయోగి జాతీయ...

మీరు లేకపోతే నేను లేను: సిఎం జగన్

I am always there for you: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుంటే ఉద్యోగులకు మరింత మేలు చేసి ఉండేవాడినని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.  పీఆర్సీ సాధన...

లతా మంగేష్కర్ కన్నుమూత

Black Day for Music: భారతరత్న, గాన కోకిల, జగద్విఖ్యాత గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె వయసు 92 సంవత్సరాలు. 1929 సెప్టెంబర్ 28న ఆమె జన్మించారు. 1942లో ఆమె సినీ...

ఇండియాదే అండర్ 19 వరల్డ్ కప్

Yuva Bharath: యువ ఇండియా ఐదోసారి క్రికెట్ ఐసిసి అండర్ 19 వరల్డ్ కప్ గెల్చుకుంది. వెస్టిండీస్,  ఆంటిగ్వా నార్త్ సౌండ్ లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్...

చర్చలు సఫలం: ఉద్యోగుల సమ్మె విరమణ

Strike withdrawn: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకున్నాయి. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాస్ ప్రకటించారు. మంత్రుల కమిటీ తో ఉద్యోగ...

సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణ చేసిన ప్రధాని

Statue of Equality: శంషాబాద్ లోని జియర్ స్వామి ఆశ్రమంలో సమతామూర్తి విగ్రహాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. రామానుజస్వామి సహశ్రాభ్ది ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల శ్రీ రామానుజ విగ్రహాన్ని...

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ

To find out a way: ఉద్యోగుల సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైన మంత్రుల కమిటీ నిన్న రాత్రి ఉద్యోగ...

చిన్న రైతుల సాగు వ్యయం తగ్గాలి: ప్రధాని

Golden Jubilee of ICRISAT: వాతావరణంలో మార్పులు రైతులకు సమస్యగా మారాయని, దీనిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయంలో కూడా...

Most Read