స్కిల్ డెవలప్మెంట్ సూత్రధారి, పాత్ర దారి చంద్రబాబేనని, ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి అడ్డంగా దొరికారని, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, డొల్ల కంపెనీలకు 371 కోట్ల రూపాయలు మళ్ళించి దోచుకున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి...
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెలంగాణ ఇంజినీర్ల నైపుణ్యానికి కొలమానం. శ్రీశైలం గట్టు నుంచి ప్రాజెక్టులో చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు ఏర్పాటు చేసిన వాటర్ కండక్టర్ సిస్టమ్ పొడవు మొత్తంగా 112...
ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామ స్థాయినుంచి పాలనా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామని, దీనిలో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖలో కూడా సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
చంద్రబాబు నాయుడు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఆ పార్టీ అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు...
మణిపూర్ లో మే 3వ తేదిన మొదలైన హింస ఇంకా కొనసాగుతోంది. కుకి, మైతేయి వర్గాలు పరస్పర దాడులకు తెగబడుతున్నాయి. ఆంగ్లేయుల కాలంలో మొదలైన వైరం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీలు...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఓ విలక్షణమైన నాయకుడు. వ్యక్తిగతంగా నిజాయితీ పరుడు..ఆవేశపరుడు...సమస్యలపై స్పందించే తత్వం కలిగిన నేత. సామ్యవాద భావజాలం కలిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేజేతులా...
బిజెపి పొత్తులు రాష్ట్ర స్థాయిలో తేల్చే వ్యవహారం కాదని, కేంద్ర నాయకత్వం దీనీపై నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ మీడియా ఇన్ ఛార్జ్ పాతూరి నాగభూషణం స్పష్టం చేశారు. ప్రస్తుతానికి జనసేనతో తమ...
జనసేన-తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై వైఎస్సార్సీపీ స్పందించింది. ఇది తమకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. బాబుతో పవన్ కున్న బంధం ఈరోజు...
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవితకు తాజాగా నోటీసులు జారీ చేసింది. రేపు ఈడి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల...
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఏపీ భవిష్యత్తు కోసమే తాము కలుస్తున్నామని స్పష్టం చేశారు. జగన్ పాలనకు...