Tuesday, March 11, 2025
HomeTrending News

TPCC: కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశాబ్ది దగా…

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతోందని కాంగ్రెస్ ఘాటుగా విమర్శించింది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...

Telangana Martyrs: అమరుల త్యాగాలు..భవిష్యత్ తరాలకు స్పూర్తి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల ముగింపు ( జూన్ 22) సందర్భంగా... ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా “తెలంగాణ అమరుల స్మారకం – అమర దీపం’’ ప్రజ్వలన కార్యక్రమం గురువారం...

Uppal Women PS: ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యం – హోం మంత్రి

రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మహిళా సంరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ అన్నారు.  రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతన ఉప్పల్ మహిళా...

Governor-CM: గవర్నర్ తో సిఎం భేటీ

రాష్ట్ర గవర్నర్ జస్టిస్  అబ్దుల్ నజీర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయవాడలోని  రాజ్‌భవన్‌లో ఈ సాయంత్రం వీరి భేటీ జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా...

Pawan Kalyan: ఆ ఘర్షణల వెనుక వైసీపీ హస్తం: పవన్

కీలకమైన పదవులన్నీ ఒక్క రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వడం సరైనదేనా అని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అగ్నికుల, వెలమ, క్షత్రియ, కాపు శెట్టి బలిజల్లో అర్హులైనవారికి ఎందుకు ఇవ్వలేదని...

Lloyds Banking: హైదరాబాద్ నగరానికి మరో భారీ పెట్టుబడి

తెలంగాణకి మరో భారీ పెట్టుబడి రానున్నది. యూకే కి చెందిన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్ లో తన టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నది. గత నెల తెలంగాణ పరిశ్రమల...

Ayodhya: జనవరి 25 నుంచి అయోధ్యలో భక్తులకు అనుమతి

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 14 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం 25వ తేదీ నుంచి రాముడిని దర్శించుకోవడానికి భక్తులను...

LB Nagar Fly Over : ఫ్లై ఓవర్ ఘటన దురదృష్టకరం – కేటిఆర్

హైదరాబాద్ నగరంలో ఎల్బీనగర్ - బైరామల్ గూడ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు ఈరోజు సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారిని...

YSRCP: ఇంటింటికీ వెళ్ళాల్సిందే : సిఎం జగన్ ఆదేశం

క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జూన్ 23 నుంచి 'జగనన్న సురక్ష' పథకం చేపట్టాలని  ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యేలు, పార్టీ...

TPCC: కెసిఆర్ వ్యతిరేక పునరేకీకరణ – రేవంత్ రెడ్డి

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లను టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చిన్నారెడ్డి,...

Most Read