రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలో గణనీయమైన మార్పు కనబడుతోందని, ఇలాంటి మార్పు గతంలో ఎప్పుడూ జరగలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుని దాదాపు 92...
ప్రతీ రాష్ట్రంలో భారత్ జోడో యాత్రపై ప్రజలు తమ అభిమానాన్ని చూపుతున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. 25కి.మీ నడిచినా మాలో ఎవరికి అలసట రావటం లేదన్నారు. ఎందుకంటే ప్రజల ప్రేమాభిమానాలు మాకు...
తనపై హత్యకు కుట్ర జరుగుతుంది. పక్కా స్కెచ్ ప్రకారమే మునుగోడులో దాడి జరిగింది. ఒక్క రక్తపు బొట్టు కారినా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి...
రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితులైన సినీ నటుడు అలీ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు,. తనకు పదవి ఇచ్చినదుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు...
ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత చల్లా భగీరథరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న...
అనంతపురం జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం బొమ్మనహళ్ మండలం దర్గా హోన్నూర్ గ్రామంలో కూలి పనులు చేసుకుంటున్నటువారిపై కరెంటు తీగలు పడి ఆరుగురు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమమేనని, దీనికి పార్టీలతో సంబంధం లేదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు....
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఈనెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖపట్నం చేరుకోనున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశారు కేసీఆర్...రాష్టం మీద నాలుగు లక్షల కోట్ల అప్పు తెచ్చారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో ప్రతి కుటుంబం మీద...