Monday, April 28, 2025
HomeTrending News

ఎంఎస్ స్వరాన వినాలనుకున్న గాంధీజీ

మద్రాసు ప్రెసిడెన్సీలో శాసనసభలో ఆవిష్కరించిన తొలి చిత్రపటం జాతిపిత గాంధీజీదే. అప్పటి దేశప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ 1948 జూలై 24వ తేదీన మహాత్ముని చిత్రపటాన్ని ఆవిష్కరించారు. నాటి కార్యక్రమంలో అలనాటి భారతదేశ గవర్నర్ జనరల్...

రాజాసింగ్ న్యాయవాదికి బెదిరింపు ఫోన్ కాల్స్

అడ్వొకేట్ కరుణాసాగర్ నిన్ను చంపేస్తాము ,రాజా సింగ్ కేసు నుండి తప్పుకో. ..ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తుండటంతో కరుణాసాగర్ పలు పోలీస్ స్టేషన్లలో రక్షణ కలిపించాలంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై...

రైతాంగ సమస్యలపై జమిలి పోరాటాలు – కెసిఆర్ పిలుపు

ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే...

దేశం గర్వపడేలా జగన్ పాలన: రోజా

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశం గర్వపడేలా పరిపాలన సాగిస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్ కే రోజా అన్నారు. నవరత్నాలతో ప్రతి పేదవాని ఇంట వెలుగులు...

ఇదెక్కడి వాదన బాబూ: విజయసాయి ప్రశ్న

తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కార్యకర్తలుగా, వైఎస్సార్సీపీ వారు గుండాలుగా చంద్రబాబు చెప్పడాన్ని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి  తప్పు బట్టారు. ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీపై సోషల్ మీడియా...

వినాయకుడి పేరుతొ రాజకీయమా?: విష్ణు

వినాయక చవితి పందిళ్ళపై ఆంక్షలు విధిస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను వైఎస్సార్సీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు. 2014-19 మధ్య ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం విధించిన ఆంక్షలు ...

నిజాంకు పట్టిన గతే కెసిఆర్ కు – జెపి నడ్డా

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపడమే ప్రజా సంగ్రామ యాత్ర సంకల్పమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలన...

మిలియన్ మార్చ్ సంగతి తెలియదు: బొత్స

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) అమల్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి రూపకల్పన చేసిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు...

పెన్షన్లతో డబుల్ ఇంజిన్లకు ట్రబుల్ – మంత్రి జగదీష్ రెడ్డి

25 ఏండ్లుగా బిజెపి ఎలుబడిలో ఉన్న ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వృద్దులకు ఇచ్చే ఫించన్ కేవలం 750 రూపాయలు మాత్రమేనని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు....

సెక్యూరిటీ పెంపు కోసమే ఈ డ్రామా: పెద్దిరెడ్డి

కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారీ ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  విమర్శించారు. 14 ఏళ్ళపాటు ముఖ్యమంత్రిగా, మొత్తంగా దాదాపు 30ఏళ్ళపాటు...

Most Read