Wednesday, April 23, 2025
HomeTrending News

అనవసర వివాదాలు వద్దు: రాంబాబు సూచన

Don't make it: పోలవరం నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులూ పెండింగ్ లో లేవని,  అన్నిఅంశాలూ పరిశీలించాకే అనుమతులు వచ్చాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.  పోలవరం ఫుల్...

పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు

భారత పౌరసత్వం వదులుకొని విదేశీ పౌరసత్వం తీసుకోవటం ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతోంది. విదేశాలకు వెళ్లి శాశ్వతంగా అక్కడే స్థిరపడుతున్న వారి సంఖ్య అంతకంతకు ఎక్కువవుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం విస్మయం...

23 కు చేరిన పడవ ప్రమాద మృతుల సంఖ్య

పాకిస్తాన్ లోని పంజాబ్-సింధ్ సరిహద్దులో సింధు నదిలో పెళ్లి వేడుకకు వెళ్తున్న పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 23 కు చేరింది. చనిపోయినవారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. నీటిలో...

ప్రతిపక్షాల బురద రాజకీయాలు – మంత్రి హరీశ్ ఫైర్

వరదలు వస్తే ప్రజలను ఆదుకోవడం తెలియదు గాని బురద రాజకీయం మాత్రం చేస్తారని మంత్రి హరీశ్ రావు విపక్షాల తీరుపై ఫైర్ అయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు ప్రజల మధ్యలో ఉండి...

మళ్ళీ కలుద్దాం అంటే ఒప్పుకుంటారా? బొత్స

Polavaram:  ఒరిజినల్ డిజైన్ ప్రకారమే పోలవరం కడుతున్నామని, ఇప్పుడు కొత్తగా ఎత్తు పెంచలేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విభజన చట్టంలో చెప్పిన దాని ప్రకారం, సిడబ్ల్యూసీ...

మాకు మనసుంది, వారికి లేదు : సిఎం

రాష్ట్రంలో అన్ని  సంక్షేమ పథకాలకు అర్హులు  ఎంతమంది ఉన్నా శాచురేషన్ పద్దతిలో  అందరికీ అందిస్తున్నామని, ఏ ఒక్కరికీ మిస్ కాకూడదని తాపత్రయ పడే ప్రభుత్వం తమదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌

నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు అదుపులో లేవు. ద్ర‌వ్యోల్బ‌ణం పెరగ‌డంతో నేప‌థ్యంలో సామాన్యుడి జీవ‌నం అస్త‌వ్య‌స్త‌మ‌వుతోంది. ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌లం అవుతున్న నేప‌థ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు పార్ల‌మెంట్‌లోని...

చైనా సరిహద్దుల్లో అస్సాం కూలీలు గల్లంతు

అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. భారత్-చైనా సరిహద్దులో రహదారుల నిర్మాణంలో పాల్గొన్న కూలీలు వరదలో గల్లంతయ్యారు. కురుంగ్ కుమి జిల్లాలో 19మంది మంది కార్మికులు 14 రోజుల క్రితం తప్పిపోయారు. ...

పోలవరంతో భద్రాచలానికి ముప్పు – మంత్రి పువ్వాడ

పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడంలో కొంత నిర్లక్ష్యం చేసినందువల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని మొదటినుంచి మేము...

మిగిలిపోయిన అర్హులకు నేడు పంపిణీ

left over: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి వివిధ కారణాలతో లబ్ధి పొందలేని వారికి ప్రభుత్వం నేడు ఆ సహాయాన్ని అందజేయనుంది.  ఏ కారణం చేతనైనా అర్హులు సదరు పథకాన్నిపొందలేకపోతే, సంక్షేమ...

Most Read