Wednesday, February 26, 2025
HomeTrending News

పాలనలో మార్పు గమనించండి: సిఎం జగన్

విజయవాడ నగరంలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు.  రూ.400 కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును  ప్రారంభించామని, బెంజ్ సర్కిల్...

కాంగ్రెస్ కు మిత్రపక్షాల షాక్

జాతీయ స్థాయిలో బిజెపి రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారానికి ఉపక్రమిస్తుండగా... ఇండియా కూటమిలో సీట్ల పంపకాలు కొలిక్కి రాక విభేదాలు పొడసూపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి అగ్రనేతలు ఎవరు చొరవ చూపక జమ్ము...

BJP-TDP-Jana Sena Alliance: బిజెపికి డబుల్ డిజిట్ సీట్లు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పది సీట్లకు పోటీ చేయనుంది. తెలుగుదేశం-బిజెపి-జనసేన కూటమి సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. తొలుత టిడిపి 145; జనసేన-బిజెపి కలిసి 30 అసెంబ్లీ... టిడిపి 17; బిజెపి-జనసేన 8...

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు గెజిట్ విడుద‌ల

ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు(CAA)పై కేంద్ర హోంశాఖ సోమవారం(మార్చి-11)న కీల‌క నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ రోజు నుంచి అమలులోకి వస్తుందని గెజిట్ లో...

పొత్తులకోసం బాబు దిగజారారు: బొత్స విమర్శ

పొత్తుల కోసం బీజేపీ పెద్దల వద్ద చంద్రబాబు ఎంతగా ప్రాధేయపడ్డారో ప్రజలంతా గమనించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. వాళ్ళ కాళ్ల దగ్గరకు వెళ్లి 'మీరేం చెబుతారో చెప్పండి.. మా...

బాబు నివాసంలో కూటమి నేతల భేటీ – సీట్ల పంపకాలపై చర్చలు

బిజెపి-తెలుగుదేశం-జనసేన కూటమి సీట్ల సర్దుబాటు చర్చలు మొదలయ్యాయి. సీట్ల పంపకాలపై ఓ అవగాహనకు వచ్చిన ఈ పార్టీలు, ఏయే సీట్లలో ఎవరు పోటీ చేయాలనేదానిపై ఓ నిర్ణయానికి రానున్నాయి. ఇప్పటికే 94 సీట్లలో...

నేరుగా ఎదుర్కోలేకే పొత్తులు: బాబుపై జగన్ ఫైర్

రాబోయే కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర ప్రజలదని, అర్జునుడి పాత్ర తనదని... జమ్మిజట్టు మీద దాచిన ఓటు అనే అస్త్రాన్ని పెత్తందారులపై ప్రయోగించాల్సిన సమయం వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

అభ్యర్ధులపై రెండ్రోజుల్లో స్పష్టత: పురందేశ్వరి

రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఏపీకి మెరుగైన పాలన అందించాలనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. ప్రజలు అకంక్షిస్తున్న మార్పు తీసుకు...

ఏపి ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి కూటమి

ఎట్టకేలకు పాత మిత్రులు ఏకం అయ్యారు. టిడిపి, బిజెపి, జనసేన మధ్య పొత్తులు ఖరారు అయ్యాయి. కొద్దిరోజులుగా వస్తున్న ఉహాగానాలు వాస్తవ రూపం దాల్చాయి. మూడు పార్టీలు కలిసి రాబోయే ఎన్నికలను ఎదుర్కొంటామని...

టిడిపి, జనసేన పార్టీల అధిష్టానం ఢిల్లీలో..!

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక జోక్ విరివిగా ప్రచారంలో ఉంటుంది. అన్ని రకాల విమానయాన సంస్థలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్ర రాజధాని నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు పెంచుతాయని చెప్పుకుంటారు. పార్టీ...

Most Read