వాలంటీర్ వ్యవస్థను తాము తొలగించబోమని కానీ వారు వైఎస్సార్ పార్టీ దొంగలుగా పనిచేయవద్దని, వాలంటీర్లలో కూడా తెలివైన వారు ఉన్నారని...వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి మంచి భవిష్యత్తు ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు...
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆదిలాబాద్ లో సోమవారం రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ జాతికి అంకితం చేయటంతో...
మేదరమెట్లలో ఈనెల 10న జరగనున్న సిద్ధం బహిరంగ సభ తరువాత రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ పారిపోవడం ఖాయమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి సభల్లో...
పాకిస్తాన్ ప్రధానమంత్రిగా PML(N)నేత షహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీలో ఆదివారం జరిగిన ఓటింగ్లో షెహబాజ్ షరీఫ్కు అనుకూలంగా 201 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి అయూబ్ఖాన్కు మద్దతుగా 92 ఓట్లు వచ్చాయి.
దాంతో...
నాయకుల చేరికలతో టీడీపీ బలపడిందని చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోటీ చేయటానికి కొంత మంది అభ్యర్థులు దొరికి ఉండవచ్చని అంత మాత్రాన...
సిద్దం సభల తర్వాత తమ పార్టీ గ్రాఫ్ ఇంకా బాగా పెరుగుతోందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ సభలకు వస్తున్న స్పందన చూసిన తరువాత తమ లక్ష్యం...
ప్రజలు, సొంతపార్టీ నేతల తిరుగుబాటుతో వైఎస్ జగన్ కు భంగపాటు తప్పదని, నూటికి నూరుశాతం రాష్ట్రంలో రాబోయేది టిడిపి-జనసేన ప్రభుత్వమేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. నోటిఫికేషన్ వచ్చిన...
కథలో హాస్యం ఒక భాగమైనప్పుడు దానిని నడిపించడం కాస్త తేలికగానే ఉంటుంది. కానీ హాస్యాన్నే ప్రధానంగా చేసుకుని కథను అల్లుకోవలసి వచ్చినప్పుడు అది చాలా కష్టమైనపనే అవుతుంది. ఎందుకంటే రెండున్నర గంటల పాటు...
వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నెల్లూరు లోక్ సభ బరిలో దిగనున్నారు. ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి రేపు తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి ఎంపిగా పార్టీ చేయబోతున్న...
తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నరేంద్ర మోడీ విస్మరించారని, ఎంతో భక్తి ఉందని చెప్పుకునే వారు కూడా ఇలా మోసం చేస్తే వారికి మనసాక్షి ఉన్నట్లా లేనట్లా అని ...