Friday, March 14, 2025
HomeTrending News

ఏడాది క్రితమే ప్రక్రియ ప్రారంభం: బాలినేని

Not for diversion: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటనను రాష్ట్రంలో 99 శాతంమంది ప్రజలు స్వాగతిస్తున్నారని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కేవలం కొన్ని చోట్ల...

పంజాబ్ లో ప్రచారానికి మాయావతి

Mayawati Campaigning In Punjab : బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఎన్నికల ప్రచారానికి సంసిద్ధం అవుతున్నారు. వచ్చే నెల 8వ తేదిన పంజాబ్ అన్నికాల సభలో పాల్గొంటారని బిఎస్పి పంజాబ్ శాఖ...

నియోకోవ్ కొత్త వైరస్ కాదు

Neocov Is Not A New Virus : నియోకోవ్ అనేది కొత్త వైరస్ కాదని, ఇది ఇప్పటికే గబ్బిలాల్లో వుందని ఇప్పటివరకు మనుషులకు సోకలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. నియోకోవ్ వైరస్ సోకవచ్చు అనేది...

సోము వీర్రాజు భేషరతు క్షమాపణలు

I am sorry: కడపపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేషరతుగా రాయలసీమ  ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కడప ప్రజలకు...

కొత్త జిల్లాలపై బాబు వైఖరి చెప్పాలి: అవంతి

Historical Decision: కొత్తజిల్లాల ఏర్పాటుకు అనుకూలమో, వ్యతిరేకమో ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖ మంత్రి  ముత్తంశెట్టి(అవంతి) శ్రీనివాసరావు డిమాండు చేశారు. గత రెండున్నరేళ్ల...

అమూల్‌ రాకతో ఎంతో ప్రయోజనం: సిఎం

Amul in Anantapuram : అమూల్‌ సంస్థ రాకతో ప్రైవేట్‌ డెయిరీలు కూడా లీటర్‌కు 5 నుంచి 20 రూపాయల మేర ధరలు పెంచాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

29 జిల్లాల్లో ఫీవర్‌ సర్వే పూర్తి – మంత్రి హరీష్

Fever Survey Completed In 29 Districts Minister Harish :  కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ.20...

ర్యాలంపాడు పనుల్లో అధికారుల అలసత్వం

Review On Gadwal Irrigation Projects : గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామంలో చిన్నోనిపల్లి రిజర్వాయర్ , ప్రాజెక్టు పనులను ఈరోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా...

డ్రగ్స్ నియంత్రణకు కౌంటర్ ఇంటెలిజెన్స్

Drug Control Kcr : దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలోంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ అధికారులు బాధ్యత కలిగిన పౌరులుగా ఆలోచనలు చేయాలని, సామాజిక బాధ్యతతో...

విద్యాసంస్థల ఆరంభంపై హైకోర్టు ఆరా!

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ నిర్వహించింది. మేడారం జాతర, వారాంతవు సంతల్లో కొవిడ్ జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 31 నుంచి విద్యా సంస్థలు ముఖ్యంగా పాఠశాలలు...

Most Read