గుడివాడలో గత ఐదేళ్ళలో రెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, 14 ఏళ్ళపాటు సిఎంగా పనిచేసిన చంద్రబాబు గుడివాడ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు....
వైసీపీ ప్రభుత్వం తీసుకు వస్తున్నది భూ రక్షణ చట్టం కాదని, ప్రజల పాలిట భూ భక్షణ చట్టం గా మారుతోందని తాము అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేశామని టిడిపి అధినేత చంద్రబాబు...
దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు ఇచ్చామని, వీటిలో ఇప్పటికే 22లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోందని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోకసభ ఎన్నికలపై దృష్టి సారించిన బీఆర్ఎస్ వరుసగా సమీక్షలు మొదలుపెట్టింది. వివిధ స్థానాల్లో తాజా స్థితిగతులపై చర్చించిన నేతలు పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం వివరిస్తున్నారు. పార్టీకి...
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ లోని ఆయన నివాసం లో కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజా రెడ్డి...
విజయవాడలో ఆవిష్కరిస్తోన్న 125 అడుగుల డా. బిఆర్ అంబేద్కర్ మహా శిల్పం దేశానికే తలమానికమని, ఇది సామాజికన్యాయ మహాశిల్పమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. గురువారం జనవరి 19న...
ఆంధ్రప్రదేశ్ లో 2024 శాసనసభ ఎన్నికలు రాజకీయంగా కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టిడిపి - జనసేన పార్టీలు కలిసి వెళుతుండగా, YSRCP ఒంటరిగా బరిలోకి దిగనుంది. పొత్తులపై స్పష్టత ఇవ్వని...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. తొలుత లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనతరం పాలసముద్రంలో ఏర్పాటు చేసిన నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్...
వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడిగా కొనసాగుతున్న గిడుగు రుద్రరాజు నిన్న తన రాజీనామాను కాంగ్రెస్...
ఖలిస్థాని ఉద్యమాన్ని సజీవంగా ఉంచేందుకు... అంతర్జాతీయంగా వేర్పాటువాదులు, ఉగ్ర సంస్థలు ఏదో ఒక సంచలన ప్రకటన చేయటం ఇటీవల సాధారణంగా మారింది. ఖలిస్థాన్ ఉగ్రవాది నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సంస్థ...