Thursday, February 27, 2025
HomeTrending News

వెలిగొండ రెండో టన్నెల్ పనులు పూర్తి

ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరే దశలో మరో ముందడుగు పడింది. వెలిగొండ కల సాకారమయ్యేలా ఈ ప్రాజెక్టు  రెండో టన్నెల్ పనులను నిర్మాణ సంస్థ మెఘా సంస్థ నేడు పూర్తి...

TSPSC ఛైర్మన్ నియామకంపై అనుమానాలు..!

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్(TSPSC) ఛైర్మన్ గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డి నియామకం దాదాపు ఖాయం అయిపొయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం డిజిపిగా ఉన్న మహేందర్ రెడ్డిని ప్రభుత్వం ఎంచుకోవటంపై...

జనాల గుండెల్లో గుడి కట్టడమే నా అజెండా: జగన్

రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన ఓ అభిమాన సంఘం, ఆయన్ను జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్న ఇంకొంత మంది చంద్రబాబుకు స్టార్‌ క్యాంపెయినర్లు అయితే... తన పథకాల ద్వారా మంచి జరిగిన ప్రతి...

మీ అభివృద్ధి చూడడానికి సిద్ధం : షర్మిల సవాల్

రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తేదీ సమయం వారు చెప్పినా సరే, తనను చెప్పమన్నా ఓకే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఛాలెంజ్ విసిరారు. రెండ్రోజుల...

వైసీపీకి శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్ సభ సభ్యత్వానికి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. నేడు గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. పల్నాడు...

రాజకీయశక్తుల చేతుల్లో చిక్కుకోవద్దు: అంగన్‌వాడీలకు బొత్స సూచన

అంగన్‌వాడీల మిగిలిన డిమాండ్లపట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా  ఉబందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని పరిష్కరిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆందోళన సమయంలో కూడా అనేక...

అయోధ్య శ్రీరామ మందిరం విశేషాలు

అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. రాం లల్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలి పూజలు చేసి వేద పండితులు, దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల...

అయోధ్యలో వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట

అయోధ్యలో అద్భుత ఘట్టం అవిష్కృతమైంది. వేద పండితులు బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపన చేశారు. అభిజిత్ ముహూర్తంలో వైభవంగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రీయ...

మంచి చేస్తున్న జగన్ కు అండగా ఉండాలి: నారాయణస్వామి విజ్ఞప్తి

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పరిస్థితులు అర్థమయ్యాయని,  మనం ఎంత వెనుకబడ్డామో తెలుసుకున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి వ్యాఖ్యానించారు. మన గురించి నిరంతరం ఆలోచించే...

వైఎస్ వారసులెవరో నిర్ణయించేది ప్రజలు: షర్మిలకు వైవీ కౌంటర్

రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నామని...కానీ మా సిద్ధాంతాల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదని, తాకట్టు పెట్టలేదని వైఎస్సార్సీపీ సేనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం  సహకారం ఉంది...

Most Read