రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే తాను ప్రజల్లోకి వస్తున్నానని అధికారం కోసం కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు జగన్ ను గద్దె దించేందుకు...
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో ఐసిస్ ఉగ్రవాదుల అరాచకాలతో గల్ఫ్ దేశాలు సతమతం అవుతున్నాయి. ఇప్పుడు ఇరాన్, పాకిస్తాన్ దేశాల మధ్య నిప్పు రాజుకుంటోంది. షియా జనాభా అధికంగా...
దిశ చట్టం అమల్లోనే లేదని అలాంటప్పుడు ఆ చట్టం ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని సిఎం జగన్ ఎలా చెబుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఫ్యాన్ మూడు రెక్కలను...
రాజకీయాలనుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నట్లు తెలుగుదేశం పార్టీ నేత, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు...
పేద ప్రజలపై ప్రేమతో, బాధ్యతతో 56 నెలల పాలనలో తాము అమలు చేస్తోన్న పథకాలే వచ్చే ఎన్నికల యుద్ధంలో తమ బాణాలు, అస్త్రాలు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
రాయలసీమ ప్రాంతాన్ని సిఎం జగన్ తీవ్రంగా నిర్లక్యం చేశారని, ఇక్కడి నీటిపారుదల ప్రాజెక్టులను 80 శాతం వరకూ తాము పూర్తి చేస్తే మిగిలిన భాగాన్ని పూర్తి చేయలేకపోయారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు...
భద్రాచలంలో రాముడి ఆలయం నిర్మాణం కోసం కంచర్ల గోపన్న(రామదాసు) కష్టాలు పడగా... ఆధునిక యుగంలో అయోధ్య రాముడి విగ్రహానికి సాయం చేసినందుకు కర్ణాటకలో ఓ భక్తుడు పభుత్వానికి దండుగు కట్టే పరిస్థితి ఉత్పన్నం...
బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి పరిస్థితి మూన్నాళ్ల ముచ్చటలా మారింది. కూటమిలోని కీలక నేతలు బయటకు వస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో...
World Famous Painter: స్వాతంత్ర్య సమరయోధుడు పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు లేకపోతే మనకు ఈమాత్రం లేపాక్షి దొరికి ఉండేది కాదు. ఆయన హిందూపురం నియోజకవర్గానికి తొలి శాసనసభ్యుడు. స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తించి ప్రభుత్వం...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గణతంత్ర దినోత్సవం రోజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజోలు, రాజానగరం శాసనసభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. పొత్తు ధర్మం విస్మరించి మండపేట, అరకులో టిడిపి...