Thursday, February 27, 2025
HomeTrending News

బాబుది పెత్తందారీ మనస్తత్వం- పవన్ శల్యుడు : పేర్ని

చిన్న ఉద్యోగస్తులు, వర్కర్లు, సర్వర్లు అంటే చంద్రబాబుకు చిన్నచూపు ఉందని, ఆయన దృష్టిలో వారికి అసలు విలువే లేదని.... అందుకే ఇటువంటి పెత్తందారీ మనస్తత్వం ఉన్న బాబుకు రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో కాల్చివాత...

విశాఖ ఉక్కుపై ఈవోఐ జారీ చేయలేదు: రాజ్యసభలో కేంద్రమంత్రి

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్‌) అమ్మకానికి ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేయలేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. సేలం స్టీల్‌ ప్లాంట్‌, దుర్గాపూర్‌ అల్లాయ్‌ స్టీల్‌...

కాంగ్రెస్ బాధిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: రాజ్యసభలో విజయసాయి ఫైర్

ఆంధ్రప్రదేశ్ పాలిట విలన్ కాంగ్రెస్ అని, రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని ఎప్పటికీ క్షమించరని వైఎస్సార్సీపీ  పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన...

బటన్ నొక్కేందుకు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు: బాబు

ఇన్ని బటన్లు నొక్కానని చెప్పుకుంటున్న సిఎం జగన్ జాబ్ క్యాలండర్ బటన్ ఎందుకు నొక్కలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. సీపీఎస్ రద్దుకు, గుంటలు పడిన రోడ్లు బాగుచేయడం కోసం......

లోకేష్ ను దాచిపెట్టారు: అంబటి ఎద్దేవా

జనసేన కార్యకర్తలు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదే ప్రయత్నం చేయవద్దని.... చంద్రబాబు మాట విని పవన్ కల్యాణ్  తన పార్టీ శ్రేణులను నిలువునా ముంచుతాడని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  అంబటి...

మాకు ఎక్కువ సీట్లు కావాలి: బాబును కోరిన పవన్!

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాడేల్లిలోని తన నివాసంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఇరు పార్టీలూ పోటీ చేయనున్న స్థానాల సంఖ్యపై ఇరువురు నేతలూ ఓ...

మంత్రి కాకాణికి సీబీఐ క్లీన్ చిట్

నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.  ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదని,  నేరం జరిగిన...

వైసిపి సామాజిక సమతౌల్యం…ఆందోళనలో విపక్షాలు

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపి రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార వైసిపి తరపున ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ...

మనం రాకపోతే ఏమవుతుందో ప్రజలకు చెప్పండి: ‘సిద్ధం’సభలో జగన్

రామాయణ, మహాభారత కావ్యాల్లోని విలన్లు అందరూ ఓ చంద్రబాబు, ఎల్లో మీడియా... దత్తపుత్రుడి రూపేణా, ఇతర పార్టీల్లో ఉన్న ఆయన కోవర్టుల రూపంలో ఉన్నారని, ఇంతమంది తోడేళ్ళందరూ బాణాలు పట్టుకొని తనపై యుద్ధానికి...

టిటిడిపై దుష్ప్రచారం సరికాదు: భూమన

తిరుమల శ్రీవారి కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తుంటే కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది సరికాదని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టిటిడి...

Most Read