Monday, March 10, 2025
HomeTrending News

ఆ ప్రసక్తే లేదు: మంత్రి సురేష్

It is not true: Suresh  విశ్వవిద్యాలయాల నిధుల జోలికి తమ ప్రభుత్వం ఎప్పుడూ వెళ్లలేదని, ఇకమీదట కూడా వెళ్లబోదని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వమే...

జాతీయ రైతు విధానాన్ని ప్రకటించాలి

National Farmer Products Policy : పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండవరోజు మంగళ వారం టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ... ధర్నా నిర్వహించారు లోక్...

మోడీ,కెసిఆర్ ల రైతు వ్యతిరేక కుట్రలు

Anti Farmer Conspiracies Of Modi And Kcr : ధాన్యం కొనుగోలు మూత వేశారంటే అదాని, అంబాని లకు అంటగట్టేందుకు ప్రధాని నరేంద్ర మోది, సిఎం కెసిఆర్ కుట్ర చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు...

ట్విట్టర్‌ సీఈవోగా పరాగ్ అగర్వాల్

Parag Agarwal : మరో ప్రపంచస్థాయి టెక్ సంస్థలో ఉన్నత స్థాయి పదవిని భారత సంతతి వ్యక్తి అధిరోహించారు. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌(Twitter)కు భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్...

రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకోం – BSF

దేశ సరిహద్దుల్లో రాష్ట్రాల పోలీసులకు సమాంతరంగా సరిహద్దు భద్రతా దళం(BSF) పనిచేయదని BSF డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో దీనిపై అపోహలు ఎక్కువగా ప్రచారం జరుగుతున్నాయని, BSF...

ఇళ్ళ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Housing scheme to resume: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కొనసాగించేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇళ్ళ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలంటూ సింగిల్...

నేడు మూడో విడత విద్యా దీవెన

Jagananna Vidya Deevena: ఈ విద్యా సంవత్సరం మూడో విడత ఫీజు రీఇంబర్స్‌ మెంట్‌ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్,డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు...

సిఎం నివాసం వద్ద గోశాల

CM in Gaushala: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాడేపల్లిలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను సందర్శించారు. ప్రభుత్వ విప్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి,...

మీడియా ముసుగులో గంజాయి రవాణ

Cannabis Smuggling With Media Sticker : రంపచోడవరం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలపై అక్రమంగా తరలిస్తున్న 45 కేజీల గంజాయిని, ఐదుగురు వ్యక్తులను, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం...

ఎసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండవు

Grain Purchasing : దేశంలో ఆహార రక్షణ, భవిష్యత్ అవసరాల కోసం బఫర్ స్టాక్ ఉంచటం రాజ్యాంగ బద్దంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కేంద్రంలోని బిజెపి...

Most Read