Friday, March 7, 2025
HomeTrending News

ఉచిత పథకాలపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం

ఉచిత పథకాలపై తమిళనాడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ వల్లే బద్ధకం.. కొన్నాళ్లైతే అన్నం వండి తినిపిస్తారేమో అని రాజకీయ పార్టీలపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర, ఎన్నికల సంఘం సమాధానం...

ప్రయాణికుల సేవలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు

World Class Facilities In Rail Passenger Service : భారతదేశపు మొట్టమొదటి 'పాడ్' రిటైరింగ్ రూమ్‌లను ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసారు. ప్రయాణికులకు సరసమైన ధరలకు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో...

అక్కడే ఉండండి: సిఎం ఆదేశం

Flood Affected Areas :  భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్‌ మంత్రులు, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...

వరద ప్రాంతాలకు బాబు

Babu To Visit Flood Affected Districts : ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారంనుంచి రెండ్రోజులపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం కడప, మధ్యాహ్నం...

వివాహ వేడుకలో కేసియార్, జగన్

Cms Both Telugu States Met In A Marriage Function :  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసియార్, జగన్ లు నేడు కలుసుకున్నారు. దీనికి  హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన ఓ వివాహవేడుక...

పరిణామాలు బాధాకరం: పురంధేశ్వరి

అసెంబ్లీ అనేది చట్టాలు చేయాల్సిన ఓ పవిత్రమైన స్థలమని, అలాంటి చోట భాష ఏవిధంగా దిగజారిందో ప్రజలందరూ చూస్తున్నారని..ఇది శోచనీయమని  బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి  పురంధేశ్వరి వ్యాఖ్యానించారు.  ప్రభుత్వ విధాన...

రాజస్థాన్ మంత్రుల రాజీనామా

The New Ministers Of Rajasthan : రాజస్థాన్ మంత్రివర్గ పునర్ వ్యవస్తీకరణకు అనుగుణంగా ఆ రాష్ట్ర మంత్రులందరూ  ఈ రోజు రాజీనామా చేశారు. ఆదివారం రాజస్థాన్ కాంగ్రెస్ సమావేశం నేపథ్యంలో మంత్రుల రాజీనామా...

ఏసంగి వడ్ల కోసం ఢిల్లీకి కెసిఆర్

Three Lakh Assistance On Behalf Of Telangana To The Families Of The Deceased Farmer : ధాన్యం కొనుగోలుపై చివరి ప్రయత్నంగా రేపు ఢిల్లీ వెళ్లి ప్రయత్నం చేస్తామని తెరాస...

ఆమె ప్రస్తావనే లేదు: పేర్నినాని

Perni Nani Condemned The Nandamuri Family Members Comments : నిన్న అసెంబ్లీ లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రస్తావనే రాలేదని, అసలు జరగని విషయాన్ని జరిగినట్లుగా చిత్రీకరించడం దురదృష్టకరమని రాష్ట్ర సమాచార...

నా మనసు కలచివేసింది: జూనియర్

JR NTR on Assembly row: నిన్నటి అసెంబ్లీ ఘటనపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ ఘటన తన మనసును కలిచి వేసిందని వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు ఓ వీడియో...

Most Read