Saturday, September 5, 2026
HomeTrending News

జ్ఞానవాపి వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఉత్తరప్రదేశ్ వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఆనుకుని ఉండే జ్ఞానవాపి మసీదులో సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది. వారణాసి జిల్లా కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మసీదు...

గ్రీన్ కో పవర్ ప్రాజెక్టుకు సిఎం శంఖుస్థాపన

First of its kind: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే,17 (మంగళవారం) నాడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గ్రీన్ కో సంస్థ నిర్మిస్తోన్న ప్రపంచంలోనే మొట్ట మొదటి ఇంటిగ్రేటెడ్‌...

పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి గంగుల

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పేదల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు....

అస్సాంలో వరదల బీభత్సం

Floods Assam : అస్సోం రాష్ట్రంలో కుండపోత వానలతో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాల్లో 222 గ్రామాలు ప్రభావితమై..57 వేలమంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు...

లుంబిని బుద్ద జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేపాల్ లోని లుంబినిలో ఈ రోజు జరిగిన బుద్ద పూర్ణిమ వేడుకల్లో పాల్గొన్నారు. గౌతమ బుద్దుడి జన్మ స్థానమైన లుంబినిలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ ప్రధానమంత్రి షేర్...

ఒక్కరినైనా చూపించారా? జగన్ సవాల్

Committed:  కౌలు రైతుల పరామర్శ పేరిట బయల్దేరిన చంద్రబాబు దత్తపుత్రుడు....  పట్టాదార్ పాస్ బుక్ ఉండి నష్ట పరిహారం అందని ఒక్క రైతును కూడా చూపించలేకపోయారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

కేంద్రానికి దాసోహం: నరేంద్ర విమర్శ

No Bharosa: రైతు భరోసా పేరుతో జగన్ ప్రభుత్వం ఇతర పథకాలను వ్యవసాయదారులకు ఆపేసిందని టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.  దేశంలో రైతులు అత్యధిక రుణభారంతో ఉన్న రాష్ట్రం ఆంధ్ర...

ఆదాయం పెంపునకు TSRTC వంద రోజుల ప్రణాళిక

హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ పెంచేందుకు ఉన్న మార్గాలపై తెలంగాణ ఆర్టీసీ దృష్టి సారించింది. కొన్ని నెలలుగా సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ అనుకున్న స్థాయిలో పెరగలేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పేర్కొనడంతో...

రైతుకు జగన్ ఇస్తున్న ఆపన్న హస్తం : రోజా

Bharosa:  ఆపదలో ఉన్న రైతుకు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న అపన్న హస్తమే వైఎస్సార్  రైతు భరోసా పథకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులశాఖ మంత్రి ఆర్కే రోజా...

హైదరాబాద్ లో బుద్ద పూర్ణిమ వేడుకలు

గౌతమ బుద్ధుడి 2566 వ జయంతి వేడుకలు ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బౌద్ధ బిక్షువులు నిర్వహించిన కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్...

Most Read