Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉందని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. బిజెపి రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద...
దేశ ప్రజలను జాగృతం చేయాల్సిన సమయం ఆసన్నమైనదని, వారిని చైతన్య పరిచే సమయం ఇదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ పరివర్తన కోసం జరిగే పోరాటం ఇదని, దీన్ని ఆ కోణంలోనే చూడాలని...
Divya Kshetram : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ముచ్చింతల్ దివ్యక్షేత్రం దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికైంది. శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు బుధవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి....
Stalemate: పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పీఆర్సీ ఇప్పటికే ప్రకటించామని, దాని ప్రకారం మొదటి నెల జీతాలు కూడా ఈ సాయంత్రానికి...
Zero Budget Rahul Gandhi : కేంద్ర ప్రభుత్వం ఇవాళ 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్పై చాలామంది విపక్ష...
Troika Meeting : ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలనను గుర్తించే అంశంపై కీలక సమావేశం ఈ నెలాఖరులో కాబుల్ లో జరుగనుంది. త్రోయిక ప్లస్ దేశాల సమావేశం ఈ నెలాఖరులో కాబూల్ లో ఉంటుందని,...
High Court on PRC: ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జీవోలో పేర్కొన్న విధంగా రికవరీ లేకుండా జీతాలు వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జీతాల్లో...
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం...
talks started: పే రివిజన్ కమిషన్ సాధన సమితి స్టీరింగ్ కమిటీ నేతలు మంత్రుల కమిటీతో సమావేశం అయ్యారు. సచివాలయం రెండో బ్లాక్ లో ఆర్ధిక శాఖ సమావేశ మందిరంలో ఈ చర్చలు...
2022 Budget : ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈసారి కూడా కాగిత రహిత బడ్జెట్ను ఆమె సమర్పించారు. వచ్చే 25 ఏళ్ల అమృత...