వ్యవసాయం లేకుండా భారతదేశం లేదని, రైతుల శ్రేయస్సు కోసం పంటలకు మద్దతు ధరపై కేంద్రం చట్టం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు...
Modern Medical Facilities At Nims Hospital :
12 కోట్లతో వివిధ మెడికల్ ఎక్విప్మెంట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అందులో ముఖ్యంగా మెడికల్...
Kodali Nani _Bhadradri Ramayya :
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కుటుంబంతో కలిసి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా...
బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురిల సమక్షంలో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఈ రోజు కమలం పార్టీలో చేరిన...
Parliament : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పై వివక్ష ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ, కేంద్రం వైఖరికి నిరసనగా రాజ్య సభ, లోక్ సభల నుండి నిరవధిక వాకౌట్ చేసిన TRS ఎంపీలు. కేంద్రం...
Armed Forces Flag Day :
సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి, విఎస్ఎమ్ (రిటైర్డ్), సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
Trs Mps Protest :
లోక్ సభలో TRS ఎంపీలు వినూత్నంగా ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకతకు నిరసనగా ఎంపీలు ఈ రోజు నల్ల...
Itala Rajender Occupied 70 Acres Of Land :
ఎస్సి,ఎస్టీల భూములను ఈటల రాజేందర్ భార్య జమున అడ్డగోలుగా కబ్జా చేశారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. జమున హెచరీస్ కోసం...
Alternative Crops:
ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కలిగించాలని, అవి సాగు చేసేవారికి తగిన తోడ్పాటు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. బోర్ల కింద వరికి బదులు...