Monday, September 14, 2026
HomeTrending News

ధాన్యం సేకరణపై కేంద్రం పూటకో మాట

Does The Lotus Party Have No Mercy On Distressed Farmers : ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొంటారో కొనరో అని ఆందోళనలో ఉన్న కర్షకులపై కమలం పార్టీ ప్రభుత్వం, ఎంపీలకు...

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కరోనా కలకలం

Corona Commotion At Shamshabad Airport : హైదరాబాద్ శంషాబాద్ విమానాయశ్రయంలో దిగిన విదేశీ ప్రయాణికులకు తాజాగా 11మందికి కొరోనా పోసిటివ్ వచ్చింది. ఈ రోజు ఒక్క రోజే 7 గురికి పోజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో...

పొర్లుకట్టకు రూ.100 కోట్లు: సిఎం జగన్

Funds for Somashila Repairs: పెన్నానది దిగువన పొర్లు కట్ట నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రెండ్రోజులుగా వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లోని...

అప్పులకు ఆదిపురుషుడు బాబు: భరత్

Its not fair: ‘అప్పులకు ఆదిపురుషుడు’ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అని వైఎస్సార్సీపీ నేత, రాజమండ్రి లోక్ సభ సభ్యుడు మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై టిడిపి ఎంపీలు నిన్న...

తిరుపతి వరద బాధితులకు సిఎం ఓదార్పు

CM Visit: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు రెండో రోజు  తిరుపతి శ్రీకృష్ణానగర్‌లో వరద బాధితులను పరామర్శించారు. ఇళ్లు కూలిపోయిన ప్రదేశాలను సిఎం పరిశీలించారు....

ఖరీఫ్ కానీ ఏసంగి చూద్దాం – పియూష్ గోయల్

Lets See The Rabi Crop When Kharif Purchases Are Complete Piyush Goyal : వరి ధాన్యం కొనుగోళ్ళపై తెలంగాణ ప్రభుత్వం కావాలనే రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఆరోపించారు....

ఒమిక్రాన్ ఎదుర్కునేందుకు తెలంగాణ సిద్దం

Telangana Ready To Face Omicron : ఓమిక్రాన్ కొత్త వైరస్ వచ్చిందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మాస్క్ ధరించటం, జన సమూహాల్లో ఎక్కువగా కలవకపోవటం మంచిదని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్...

దుబాయ్ వెళ్ళిన ఒమిక్రాన్ బాధితుడు

Omicron Victim Who Went To Dubai : భారత్‌లో తొలి ఒమిక్రాన్ రోగిగా గుర్తించిన 66 ఏళ్ల వ్యక్తి అర్ధరాత్రి వేళ దుబాయ్ చెక్కేయడం కలకలం రేపుతోంది. అతడు ప్రయాణించిన విమానంలో ఉన్న...

గీత గోపీనాథ్ కు ఉన్నతస్థాయి పదవి

Geeta Gopinath : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ముఖ్య ఆర్ధికవేత్త, భారతీయ-అమెరికన్ గీతా గోపీనాథ్..  IMF మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందుతున్నట్లు గురువారం ఆ సంస్థ ప్రకటించింది. IMF చీఫ్...

పది రోజుల్లో పీఆర్సీ: సిఎం జగన్

CM on PRC: రాబోయే 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. తిరుపతి కృష్ణా నగర్ లో వరద ప్రభావిత ప్రాంతాలలో...

Most Read