Monday, September 14, 2026
HomeTrending News

ప్రైవేటులోనూ పేదలకు అవకాశం: సిఎం జగన్

Jagananna Vidya Kanuka: గతంలో ఆర్ధిక భారం వల్ల ప్రైవేటురంగంలో ఉన్న సుప్రసిద్ధ కాలేజీలు, యూనివర్శిటీల్లో పేద విద్యార్థులకు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి ఉండేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు....

దారి మళ్లింపు రాజ్యంగ విరుద్ధం: లోకేష్

Lokesh Letter: రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్వాకానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమై పోయాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుధ్య నిర్వహణ, లైటింగ్ తదితర...

తెలుగు సినిమా సిరి’వెన్నెల’ అస్తమయం

Sirivennela Is No More : సుప్రసిద్ధ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, న్యుమోనియాతో బాధపడుతున్న అయన ఈనెల 24న హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు....

ఆ ప్రసక్తే లేదు: మంత్రి సురేష్

It is not true: Suresh  విశ్వవిద్యాలయాల నిధుల జోలికి తమ ప్రభుత్వం ఎప్పుడూ వెళ్లలేదని, ఇకమీదట కూడా వెళ్లబోదని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వమే...

జాతీయ రైతు విధానాన్ని ప్రకటించాలి

National Farmer Products Policy : పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండవరోజు మంగళ వారం టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ... ధర్నా నిర్వహించారు లోక్...

మోడీ,కెసిఆర్ ల రైతు వ్యతిరేక కుట్రలు

Anti Farmer Conspiracies Of Modi And Kcr : ధాన్యం కొనుగోలు మూత వేశారంటే అదాని, అంబాని లకు అంటగట్టేందుకు ప్రధాని నరేంద్ర మోది, సిఎం కెసిఆర్ కుట్ర చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు...

ట్విట్టర్‌ సీఈవోగా పరాగ్ అగర్వాల్

Parag Agarwal : మరో ప్రపంచస్థాయి టెక్ సంస్థలో ఉన్నత స్థాయి పదవిని భారత సంతతి వ్యక్తి అధిరోహించారు. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌(Twitter)కు భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్...

రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకోం – BSF

దేశ సరిహద్దుల్లో రాష్ట్రాల పోలీసులకు సమాంతరంగా సరిహద్దు భద్రతా దళం(BSF) పనిచేయదని BSF డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో దీనిపై అపోహలు ఎక్కువగా ప్రచారం జరుగుతున్నాయని, BSF...

ఇళ్ళ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Housing scheme to resume: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కొనసాగించేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇళ్ళ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలంటూ సింగిల్...

నేడు మూడో విడత విద్యా దీవెన

Jagananna Vidya Deevena: ఈ విద్యా సంవత్సరం మూడో విడత ఫీజు రీఇంబర్స్‌ మెంట్‌ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్,డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు...

Most Read