Sunday, September 13, 2026
HomeTrending News

ఆ ప్రచారంతో కళ్ళ నీళ్ళొచ్చాయి: గుడివాడ

Its unfair: విశాఖ మునిగిపోతుందని ప్రపంచ ఆర్ధిక వేదిక సాక్షిగా కొందరు ప్రశ్నిస్తే తనకు కన్నీళ్లు వచ్చాయని  రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆవేదన...

ఎస్సీ గురుకులాలకు అదనపు హంగులు

Gurukulam: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాలలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, మరిన్ని హంగులను సమకూర్చడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఎస్సీ గురుకులానికి చెందిన...

అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలు

Alluri: స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జూన్ 27వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకూ జరగనున్నాయి.  జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహిస్తున్న ఆజాదీకా...

సింధు జలాలపై భారత్ పాక్ చర్చలు

Indus : ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య సింధు జలాల పంపిణీపై చర్చలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. ముందస్తు వరద సమాచారం, సింధూ జలాల శాశ్వత వార్షిక నివేదికపై ఈ సమావేశంలో...

ప్రజలు, రైతుల కోసమే అప్పులు..TRS

రాత్రి విమానంలో తిరిగితే ఎన్ని రాష్ట్రాల్లో కరెంట్ ఉందొ! లేదో సంజయ్ కి తెలుస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ ఎద్దేవా చేశారు. జితాలకు- అప్పులకు సంబంధం లేదని, కొత్త అప్పులు అడిగేది మరిన్ని...

శ్రీశైలం: ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పు

Sparsha Darshan:  భక్తుల విజ్ఞప్తి మేరకు, భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానంలో స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పులు చేసినట్లు శ్రీశైల దేవస్థానం ఈవో ఎస్.లవన్న తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం...

సివిల్స్ విజేత‌ల‌ను అభినందించిన మంత్రి కేటీఆర్‌

సివిల్స్ 2021లో ర్యాంకులు సాధించిన వారిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో ఆయ‌న స్పందిస్తూ.. సివిల్స్ ఫ‌లితాల‌తో సంక్ప‌లం, ప‌ట్టుద‌ల‌కు చెందిన‌ కొన్ని అద్భుత‌మైన క‌థ‌లు వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు మంత్రి...

మరో కశ్మీర్ పండిట్ ను బలిగొన్న ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్లో మరో హిందూ టీచర్ను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. కుల్గాం సమీపంలోని గోపాల్ పొర లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం విధులకు హాజరైన ఉపాధ్యాయురాలిని వివరాలు తెలుసుకొని మరి టెర్రరిస్ట్...

జగన్ కు ఘన స్వాగతం

CM Arrived: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన  పది రోజుల విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్నారు. గత రాత్రి పొద్దుపోయిన తర్వాత అయన గన్నవరం విమాశ్రాయానికి చేరుకున్నారు. ...

టిడిపిపై విజయసాయి పంచ్ లు

Vijaya sai Punches: మహానాడులో తెలుగుదేశం  నేతలు సిఎం జగన్, వైఎస్సార్సీపీ పై చేసిన వ్యాఖ్యలను రాజ్య సభ సభ్యుడు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు....

Most Read