కరోనా నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి మరో ప్రమాదం పొంచి ఉంది. మంకీ ఫాక్స్ వైరస్ 12 దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సుమారు 80 కేసులు నమోదయ్యాయని, వైరస్...
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో పట్టపగలే టైలర్ ను ఇద్దరు దుండగులు తల నరికి హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. రాజస్థాన్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి....
Great Loss: ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ (48) మంగళవారం రాత్రి చెన్నైలో మరణించారు. ఆయనకు తీవ్రమైన శ్వాసకోశ సమస్య ఉందని, గత కొన్ని నెలలుగా దానికి చికిత్స పొందుతున్నారని తెలిసింది....
T Hub : ‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్,...
Byjus content: బైజూస్ యాప్ కోసం ఎనిమిదవ తరగతి విద్యార్ధులకు సెప్టెంబర్ లోగా ట్యాబ్ లు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. బైజూస్...
Online: రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ఆగస్టు మాసాంతానికల్లా ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తెస్తామని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు....
Gudivada: కొడాలి నాని దెబ్బకు ప్రతిపక్షనేత చంద్రబాబుకు నిద్ర కరువైందని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు గుడివాడ అంటే ఆటో మొబైల్ ఇండస్ట్రీకి పేరుందని, కానీ నాని ఎమ్మెల్యే...
Postponed: తెలుగుదేశం పార్టీ రేపు గుడివాడ లో నిర్వహించ తలపెట్టిన జిల్లా స్థాయి మహానాడు కార్యక్రమం వాయిదా పడింది. ఎడతెరిపి లేని వర్షం, వాతావరణం అనుకూలoగా లేనందున కార్యక్రమం వాయిదా వేయాలని తెలుగుదేశం...
Crop Insurance: పంటల బీమా పథకం కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని టిడిపి నేత, ఎమ్మెల్సీ బిటెక్ రవి ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం లోప భూ ఇష్టంగా ఉందన్నారు. గతంలో ప్రధానమంత్రి...
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు విజయభేరి మోగించారు. ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. ప్రతి ఏడాది గురుకుల విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించి.....