Sunday, September 6, 2026
HomeTrending News

Rains: గోదావరికి భారీగా వరద నీరు

మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.  తెలంగాణా తో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి ప్రాజెక్టులు నిండిపోయి నీరు దిగువకు ప్రవహిస్తోంది. దీనితో ధవళేశ్వరం లోని కాటన్ బ్యారేజ్ వద్ద...

Prohibition & Excise: కొత్త గ్రామ పంచాయతీలకు కల్లు దుకాణాలు

రాష్ట్ర వ్యాప్తంగా తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నెంబరింగ్ ను వేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగష్టు 31 లోగా తాటి, ఈత, ఖర్జూర,...

Rains: ఉత్తరాదిలో వర్షాలు…ముంబై, థానెలకు యెల్లో అలర్ట్‌

దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో యమునా నది ప్రవాహం మళ్లీ ప్రమాదకర స్థాయికి (205.72 అడుగులు) చేరుకుంది. బుధవారం కురిసిన భారీ వర్షం ధాటికి ముంబై నగరం...

Pakistan: ఆగస్టు 8న పాక్ పార్లమెంట్ రద్దు

పాకిస్థాన్ ప్రభుత్వం ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్ పార్లమెంట్ (National Assembly) ను రద్దు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం పాక్ లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్...

Double Bed Room: ఆగస్టులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ- మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టబోతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే...

Voter List: కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం

ఓటర్ల జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఓటర్ల జాబితా సవరణను తేదీలను ప్రకటించింది. ముసాయిదా జాబితాను ఆగస్టు 21న ప్రకటించనుంది. అదే...

Amith Shah-Pawan Kalyan: ఏపీ భవిష్యత్ కు ఈ భేటీ దోహదం: పవన్

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నిర్ణయాత్మక, నిర్మాణాత్మక, సుసంపన్నమైన భవిష్యత్ అందించేందుకు అమిత్ షా తో జరిగిన సమావేశం ఉపయోగపడుతుందని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.  ఢిల్లీలో కేంద్ర హోం శాఖ...

Dasharathi: నటేశ్వర శర్మకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు

దాశరథీ కృష్ణమాచార్య జయంతి సందర్భంగా వారి పేరుతో ప్రతిఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక ‘‘శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డును’’ 2023 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర కవి, శతావధాని, కామారెడ్డి జిల్లాకు చెందిన...

YS Jagan: మీ మనసు నొప్పించం: ముస్లిం పెద్దలతో సిఎం

ఉమ్మడి పౌర స్మృతిపై ఎలాంటి ఆందోళనా అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పౌరస్మృతి అంశంమీద డ్రాఫ్ట్‌ అనేది ఇప్పటివరకూ రాలేదని, అందులో ఏ అంశాలు...

TDP: ముస్లింల మనోభావాలు గౌరవిస్తాం: చంద్రబాబు

ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముస్లిం సామాజిక వర్గానికి హామీ ఇచ్చారు. ఉమ్మడి పౌర స్మృతి అంశంలో ముస్లింల అభిప్రాయాలు...

Most Read