Jagjivan Ram: బాబూ జగ్జీవన్ కు సిఎం జగన్ నివాళి

స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.  సిఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు.

సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి, సీఎంవో అధికారులు కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Also Read : మహావీర్ కు సిఎం జగన్ నివాళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *