Monday, February 24, 2025
HomeTrending News

కనగరాజ్ నియామకపై ఉత్తర్వులు జారీ

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ (పీసీఏ) చైర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  మూడేళ్ళపాటు అయన ఈ పదవిలో కొనసాగుతారు. అథారిటీలో మరో ముగ్గురు సభ్యులనూ ప్రభుత్వం...

టీకా పరీక్ష కేంద్రం ఇవ్వండి – మంత్రి కేటీఆర్  

ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ప్రాధాన్యత సంతరించుకున్న హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం...

అమెరికాను అనుమతించేది లేదు – పాకిస్థాన్

Imrankhan rules out military bases for USA అమెరికా బలగాల కోసం ఎలాంటి బేస్ క్యాంపులకు అనుమతిచ్చేది లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల్ని...

పంజాబ్ మార్పు కోరుతోంది: కేజ్రివాల్

పంజాబ్ ప్రజలు మార్పు కోరుతున్నారని, వారి ఆశలు, ఆశయాలు నెరవేర్చే ఏకైక ఆశాకిరణం ఆమ్ ఆద్మీ పార్టీయేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్పష్టం చేశారు. ఇంతకాలం పంజాబ్ ను పరిపాలించిన పార్టీలు...

‘ట్విట్టర్’కు ఏపీ పోలీసు శాఖ నోటీసులు?

సామాజిక మాధ్యమం ‘ట్విట్టర్’పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కేసు నమోదు కానుంది. కొందరు వ్యక్తులు రాష్ట్ర డిజిపి గౌతమ్ సావాంగ్ పేరిట మూడు నకిలీ అక్కౌంట్లు ట్విట్టర్ లో ప్రారంభించారు. వీరి వివరాలు వెల్లడించాలంటూ...

చురుగ్గా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్

రాష్ట్రంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చరుగ్గా సాగుతోంది. ఈ ఒక్క రోజే 8 ల‌క్ష‌ల డోసులు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. వీరిలో రెండో డోసు తీసుకోవాల్సిన వారు, ఐదేళ్ళలోపు చిన్నారుల...

పీసీఏ చైర్మన్ గా కనగారాజ్?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ (పీసీఏ) చైర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది.  గత ఏడాది ఎస్‌ఈసీగా కనగరాజ్‌ ను ప్రభుత్వం నియమించింది అయితే కోర్టు ఆదేశాలతో...

మిల్కాకు అమూల్యమయిన నివాళి

పరుగుల కీర్తి శిఖరం మిల్కా సింగ్ మృతికి నివాళిగా మీడియాలో చాలా వార్తలు, వ్యాసాలు, సంతాపాలు, ఫోటోలు వచ్చాయి. అమూల్ ప్రకటన అన్నిటిలోకి విభిన్నంగా, అద్భుతంగా ఉంది. రెండు కాలాల న్యూస్ ఐటెమంత...

బార్లా తెరిచారు…బహుపరాక్

Telangana Unlock : హమ్మయ్య ...తెలంగాణ అన్ లాక్ అయింది .. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చేసింది. ఇప్పటిదాకా స్వేచ్ఛ లేదా.. అదేనండి సగం స్వేచ్ఛ తో ఇబ్బంది పడ్డారు కదా .. ఇకనుంచి...

తెలుగురాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు: సుబ్బా రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో 500 శ్రీవారి దేవాలయాలు కొత్తగా నిర్మించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 16 టిటిడి కళ్యాణ మండపాలను నిర్మిస్తున్నట్లు...

Most Read