Sunday, March 16, 2025
HomeTrending News

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను క్షేమంగా ఇండియా కు తీసుకు వచ్చేందుకు విమాన సర్వీసులను పంపేందుకు నిర్ణయం తీసుకుంది. భారతీయులందరి ప్రయాణ ఖర్చులు మొత్తం కేంద్రమే...

కీవ్ నగరాన్ని చుట్టుముట్టిన రష్యా

రెండో రోజు ఉదయం నుంచే రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని అనేక ప్రాంతాలను చుట్టుముట్టాయి. భారత కాలమాన ప్రకారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో రాజధాని కీవ్ నగరంలోకి రష్యా బలగాలు ప్రవేశించాయి....

జంగిల్ బ‌చావో- జంగిల్ బ‌డావో

Jungle Bachao Jungle badaavo :  హ‌రితహారం కార్య‌క్ర‌మంలో భాగంగా అట‌వీ పునర్జీవ‌న కార్య‌ప్ర‌ణాళికను రూపొందించి, జంగిల్ బ‌చావో- జంగిల్ బ‌డావో నినాదంతో రిజ‌ర్వ్ ఫారెస్ట్ లో పెద్ద ఎత్తున మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని...

ఇదేనా మీ అనుభవం? బాబుపై పేర్ని ఫైర్

Babu for politics: సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఒక సినిమా టికెట్ల కోసం ట్వీట్ చేయడం చూస్తే అయన అనుభవం ఏపాటిదో అర్ధమవుతుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,...

సిరిసిల్లకు టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్

Texport Industries  : సిరిసిల్లలో అపారెల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్రముఖ జౌళి సంస్థ టెక్స్‌పోర్ట్ (Texport) గ్రూప్ ముందుకు వచ్చింది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఐటీ, పరిశ్రమల మంత్రి కే...

వాయిదా వేసుకోవాల్సింది: బొత్స

follow the system: వ్యవస్థలకు అనుగుణంగా మనం నడచుకోవాలి గానీ, వ్యక్తుల కోసం వ్యవస్థలు నడవలేవని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం  చేశారు. కేవలం పవన్ కళ్యాణ్...

విద్యుత్‌ చార్జీల పెంపు సరికాదు – కాంగ్రెస్

విద్యుత్ చార్జీల పెంపుతో పేదలపైన భరించలేనంత భారం పడుతుందని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. పేదలపై ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచి మరోసారి భారం మోపేందుకు కుట్రపూరిత ప్రయత్నాలు...

కేంద్ర మంత్రి జై శంకర్ కు సిఎం ఫోన్

CM Review: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను క్షేమంగా తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కు విజ్ఞప్తి చేశారు....

తెలంగాణ విద్యార్థుల‌ను ఆదుకోండి..కేటీఆర్

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల‌ను ఆదుకోవాల‌ని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థుల‌ను స్వ‌దేశానికి ర‌ప్పించేందుకు ప్ర‌త్యేక విమానాల‌ను ఏర్పాటు...

70 దేశాలకు తెలంగాణ విత్తనాలు

అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరిశోధన, పరీక్షా కేంద్రం ప్రారంభించుకోవటం సంతోషకరమని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటాలని శాస్త్రవేత్తలకు పిలుపు ఇచ్చారు. నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో...

Most Read