బీజింగ్ వింటర్ ఒలంపిక్స్ ను వివిధ దేశాలు వ్యతిరేకిస్తుంటే రష్యా చైనాకు బాసటగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఒలంపిక్స్ ప్రారంభ వేడుకలకు హాజరవుతానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సూత్రప్రాయంగా వెల్లడించారు. బుధవారం చైనా...
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రేపటి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సిఎం జిల్లాల పర్యటనల వివరాలు
17 వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ...
CM met Governor:
రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్ భవన్ లో గవర్నర్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కరోనా బారిన పడి, కరోనా అనంతర...
Telangana Gurukuls Are The Role Model :
ఎస్సీ గురుకులాలకు దేశం మొత్తం మీద మంచి పేరుప్రతిష్ఠలు ఉన్నాయని,ఇతర రాష్ట్రాలకు ఇవి ఆదర్శంగా నిలుస్తున్నాయని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల...
Electricity Charges In Telangana :
రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా రాష్ట్రంగా పేరొందిన తెలంగాణలో డిస్కమ్ లు నష్టాలను పూడ్చుకునే పనిలో నిమగ్నమయ్యాయి. వరుసగా మూడో...
Journalists : విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలుస్తూ . . ఆర్థిక భరోసాను కల్పిస్తున్న సంస్థ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి మాత్రమే అని మీడియా...
Election Promises : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణాలో ఖాయిలా పడ్డా పరిశ్రమలను పున ప్రారంభిస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు....
AP CM grief:
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని జల్లేరువాగులోకి బస్సు పడిపోయిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది...
Omicron :దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ కేసులను హైదరాబాద్లో గుర్తించినట్లు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి హైదరాబాద్ (టోలిచౌకీ)కి వచ్చిన ఇద్దరి...