Monday, September 14, 2026
HomeTrending News

నేడు మూడో విడత ‘జగనన్న తోడు’

Jagananna Thodu: చిరు వ్యాపారులకు పది వేల రూపాయల వరకూ వడ్డీ లేని రుణాన్ని అందించి వారికి ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన ‘జగనన్న తోడు’ మూడో విడత సాయాన్ని నేడు అందించనున్నారు. నిరుపేదలైన చిరు...

ఐఎన్‌ఎస్‌ యుద్ధనౌక విశాఖకు గర్వకారణం

INS Visakha:  విశాఖపట్నం పేరు మీద రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధనౌక భారతీయ యుద్ధనౌకల్లో గర్వకారణంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇది భిన్నమైన...

ఐఎన్ఎస్ యుద్ధ నౌక జాతికి అంకితం

INS Dedicated: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విశాఖపట్నంలో  తూర్పు నావికా దళం ఏర్పాటు చేసిన పలు  కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  చేరుకున్నారు. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో  సతీమణి వైఎస్ భారతి...

బాబు కుట్రలకు బలిపశువు కావొద్దు

Don't get into trap: చంద్రబాబు ఉచ్చులో పడొద్దని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని సూచించారు. జగన్ ను అధికారంలో నుంచి దించేందుకు...

ఢిల్లీ చేరిన ఉక్రెయిన్ తెలుగు విద్యార్ధులు

They arrived: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది విద్యార్ధులు ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. వీరిని ముంబై విమానాశ్రయంలో ఏపీ అధికారులు రిసీవ్ చేసుకొని న్యూఢిల్లీ కి తీసుకువెళ్ళి ఏపీ భవన్...

ఏప్రిల్ 2నుంచి కొత్త జిల్లాల్లో పాలన

New districts: ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని రాష్ట్ర ప్రణాళికా  శాఖకార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టర్‌ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని, రాష్ట్రపతి ఉత్తర్వుల...

సూచనలు పాటించాలి: కృష్ణబాబు

Be Alert: భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు ఇస్తున్న సూచనలను ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు, ఏపీ విద్యార్ధులు అందరూ తప్పక పాటించాలని సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు సూచించారు. రొమేనియా సరిహద్దులకు...

పోలీసులే లక్ష్యంగా మావోల మందుపాతర

బీహార్‌లోని గయా జిల్లాలో మావోయిస్టులు ఈ రోజు మందుపాతర పేల్చగా సీఆర్పీఎఫ్‌ అధికారి సహా ఓ జవాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. గయాలోని ఛక్రబంధా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌కు సంబంధించిన కోబ్రా కమాండో దళం...

భారతీయుల తరలింపు ప్రారంభం

ఉక్రెయిన్ నుంచి భార‌తీయుల త‌ర‌లింపు ప్ర‌క్రియ ప్రారంభమ‌యింది. ప్ర‌త్యేక విమానంలో నేడు భార‌త్ కు రానున్నారు. 219 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం రోమానియా నుంచి బయలు దేరిందని భారత విదేశాంగ...

రేపు విశాఖకు సిఎం జగన్

MILAN-2022: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్ రెడ్డి రేపు ఆదివారం విశాఖపట్నం నగరంలో పర్యటించనున్నారు. మిలాన్‌–2022 యుద్ధనౌకల సమాహారంలో భాగంగా నిర్వహించే ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ కార్యక్రమానికి అయన ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు....

Most Read