Sunday, September 6, 2026
HomeTrending News

మాజీ ఐఏఎస్‌కు  ఏపీ సీఐడీ నోటీసులు

CID case on IAS (Retd.): ఐఏఎస్ విశ్రాంత అధికారి లక్ష్మీనారాయణకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కేసులో ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈనెల 13న ఏపీ సిఐడి పోలీసుల ఎదుట హాజరు...

అష్పష్టమైన వార్తలు వద్దు : ఎయిర్ ఫోర్స్

Avoid uninformed news: ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంపై నిరాధార వార్తలను, అంచనాలతో కూడిన విషయాలను నివారించాలని ఇండియన్ ఏయిర్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది. ఈ విషాద సంఘటనకు దారితీసిన కారణాలపై విచారించేందుకు ట్రై సర్వీస్...

చేనేత అభివృద్ధికి కేంద్రం సహకరించాలి

Center to support: రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమ వంతు చేయూత ఇస్తున్నామని, కానీ కేంద్ర సర్కార్ చిన్న భరోసా కూడా ఇవ్వడం లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,...

నాడు-నేడులో అవినీతి: అచ్చెన్నాయుడు

Corruption Allegations: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, 10 రూపాయల పనికి 100 రూపాయలు దోపిడీ చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు....

బిపిన్ రావత్ కు వైసీపీ ఎంపీల నివాళి

Tributes to Bipin: ఆర్మీ హెలికాఫ్టర్ దుర్ఘటనలో అసువులు బాసిన చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ భౌతిక కాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి నివాళులర్పించారు. బిపిన్...

పెన్సిల్వేనియా వర్సిటీ హెడ్ గా తెలుగు మహిళ

Neeli Bendapudi: భారతీయ సంతతికి చెందిన వ్యక్తి, తెలుగు వాసి అయిన నీలి బెండపూడి అమెరికాలోని ప్రతిష్టాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆమె ఎంపికను పెన్సిల్వేనియా స్టేట్ బోర్డ్...

త్వరగా పూర్తి చేయండి: కెసియార్

నూతన సచివాలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో వున్న సచివాలయ పనుల తీరుతెన్నులను గురువారం అయన పరిశీలించారు. పనుల పురోగతిపై...

ప్రధానిని కలుసుకున్న విజయసాయి

Vijayasai met PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో నేడు కలుసుకున్నారు.  ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలలో ఏపీకి సంబంధించి...

ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రతకు చర్యలు

Projects & Reservoirs: రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సిఎం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల...

ముగిసిన రైతు ఉద్యమం

Farmers call off: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాది కాలంగా దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని సింఘు సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించాయి. తమ డిమాండ్లకు కేంద్ర...

Most Read