Sunday, September 6, 2026
HomeTrending News

మావోల చెరలో మాజీ సర్పంచ్

Maoists Kidnap Former Sarpanch ములుగు జిల్లాలో మాజీ సర్పంచ్ ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురుసం రమేష్ కిడ్నాప్. నిన్న సాయంత్రం...

విజయపథంలో వి-హబ్

We Hub :  మహిళా వ్యాపారవేత్తలకు వారి ఆధ్వర్యంలో స్థాపించే స్టార్టప్ కంపెనీలకు అండగా నిలవడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిసున్న ఇంక్యుబేటర్ వి (వుమెన్)-హబ్ విజయవంతంగా ముందుకెళుతోంది. ఇప్పటికి రెండు బ్యాచ్  ల...

రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ శీతాకాల విడిది కొరకు ఈ నెల 29 నుండి జనవరి 3 వతేది వరకు హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో విడిదికై రానున్నారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకొని...

ధాన్యం సేకరణలో కెసిఆర్ విఫలం

ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీలో  అన్నారు. తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం...

సిఎం కు నేతలు, అధికారుల శుభాకాంక్షలు

#HBDJagan రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సిఎంవో అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నివాసంలో కేక్‌ కట్‌...

నేడు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం

OTS Scheme to launch: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు...

పెదగార్లపాడులో సిమెంట్ ప్లాంట్

Major Industry in AP: ఏపీలో మరో భారీ ప్రాజెక్ట్‌ ఏర్పాటు కానుంది.  గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రూ. 1500 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు శ్రీ సిమెంట్‌...

కనీస మద్దతు ధర అందించాలి: సిఎం ఆదేశం

RBKs - MSP: రైతులందరికీ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కచ్చితంగా అందించిడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. పంటల కొనుగోళ్లలో, ఎంఎస్‌పీ లభించేలా చూడడంలో...

విమర్శలు పట్టించుకోము: భువనేశ్వరి

Bhuvaneswari on Assembly incident: ఆసెంబ్లీ వ్యాఖ్యల విషయంలో తానెంతో బాధపడ్డానని, దాని నుంచి బైటకు రావడానికి తనకు 10రోజులు సమయం పట్టిందని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు...

మంట కలిసిన మానవత్వం

CEO fires 900 employees : కార్మిక చట్టాలు, ఉద్యోగ భద్రత గాలిలో దీపాలయిన రోజులివి. చట్టం, న్యాయం సంగతి ఎలా ఉన్నా...కొంత గడువిచ్చి ఉద్యోగంలోనుండి వెళ్లిపొమ్మనడం ఇదివరకు ధర్మం. ఇప్పుడు రోజులు మారాయి....

Most Read