The True Legend:
గాయక గంటం...సుస్వర కంఠం.
ఆ గాత్రానికి నూరేళ్లు
కాదు....కాదు...
తెలుగు.. తమిళ.. సంస్కృత..కన్నడ భాషలు
బతికున్నంత కాలం.....
మానవుడు సంగీతాన్ని
విన్నంత కాలం ఆ కంఠం చిరంజీవే!!
ఆ కంఠమే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నను తియ్యని తెలుగులో తొలిసారిగా...
తొలి దశ ఉద్యమంలో ప్రపంచానికి తెలంగాణ గళాన్ని వినిపించారు. మలిదశ ఉద్యమంలో అమరవీరులు, ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ ఆకాంక్షలను నేరవేర్చుకోవడానికి తుది దశ ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సందర్భం వచ్చిందని...
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులోక్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు రావాలని అనుకుంటున్నామని శుక్రవారం నాడు కవితకు...
క్రైస్తవ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రానున్న క్రిస్మస్ సందర్బంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేడుకల సందర్భంగా క్రిస్టియన్ వర్గాల ప్రతినిధులు, అధికారులతో హైదరాబాద్ లో రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ...
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తుల కోరిక మేరకు ఆలయ పూజ సేవలను విస్తరించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం అరణ్య భవన్ లో ఆలయ...
రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత శ్రీమతి ద్రౌపది ముర్ము తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం నిర్వహించనుంది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి నేటి ...
పరిశ్రమలు వస్తే రాష్ట్ర ఆదాయం పెరిగి యువతకు ఉపాధి లభిస్తుందన్న ఆలోచనతోనే తమ ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పారిశ్రామిక,పెట్టుబడుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. యజమానులు ఎవరనే కోణంలోనో,...
అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేకే పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతున్నాయని, ఏపీకి చెందిన పారిశ్రామిక వేత్తలు కూడా ఇక్కడి నుంచి తమ సంస్థలను వేరే చోటకు మార్చడం ఈ ప్రభుత్వం...
స్పైస్జెట్ (SpiceJet) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి కోజికోడ్ వస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది....
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం అమెరికా, యూరోప్ దేశాల ఆంక్షలతో భారతదేశానికి రష్యా డిస్కౌంట్కు ముడిచమురును అందిస్తున్నది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చినా భారత్ పట్టించుకోలేదు. దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని భారత్...