ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తమకుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. తాము ప్రజల కోసం పోరాడుతుంటే పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేయడం...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జగన్ భేటీ కానున్నారు. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్...
తెలంగాణలో అధికార సాధనే లక్ష్యంగా బిజెపి జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు మునుగోడులో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు బిజెపి...
కుల రాజకీయాల కోసం జనసేన పార్టీ స్థాపించలేదని, ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతోనే వచ్చామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మనుషుల్లో కులం చూడబోనని, మానవత్వాన్నే చూస్తానని వెల్లడించారు. రాజకీయ...
చంద్రబాబుకు ఇప్పుడు హఠాత్తుగా సమ సమాజం, అంబేద్కరిజం గుర్తుకు వచ్చిందని, 44 ఏళ్ళ రాజకీయ జీవితంలో, 14 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఇలాంటివి గుర్తుకు రాలేదని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి...
నిన్నటి తీవ్ర వాయుగుండం..పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ జార్ఖండ్ ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా మీదుగా కేంద్రీకృతమైంది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా...
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గౌరవార్ధం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేడు విందు ఏర్పాటు చేసింది. విజయవాడలోని సికె ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి...
మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదని, మన జీవితాల ఎన్నిక.. మన బతుకుదెరువు ఎన్నిక అని సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో జరిగిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు....
తెలంగాణలోని ప్రధాన పార్టీల అగ్ర నేతలందరూ ఈ రోజు మునుగోడుకు వెళుతున్నారు. సిఎం కెసిఆర్ బహిరంగసభ ఈ రోజు ఉండగా రేపటి అమిత్ షా సభ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యంగా వచ్చిందన్నారు. హైదరాబాద్లో ఈ రోజు మీడియాతో...