Friday, March 21, 2025
HomeTrending News

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో ముఖ్యమంత్రి భేటీ

CM met CJ: ఆంధ్రప్రదేశ్‌  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతో సమావేశమయ్యారు. స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఈ భేటీ జరిగింది. ఈనెల 30న...

రాష్ట్రపతిని కలుసుకున్న గవర్నర్

Governor at Delhi: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో సమావేశమయ్యారు.  ప్రధాని నరెంద్రమోదీతో మొన్న సమావేశమైన గవర్నర్ నిన్న ఢిల్లీలోని...

నీతి ఆయోగ్ సదస్సులో సిఎం జగన్

Niti Aayog: సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ...

పంటల మార్పిడితో రైతులకు మేలు -మంత్రి నిరంజన్

Cotton Crop : ఆహారాన్ని అందరూ ఇష్టపడుతున్నారు .. ఆ ఆహారాన్ని ఉత్పత్తి చేసే వ్యవసాయ రంగాన్ని ఆదరించడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టంగా...

పీకే రాకపై కాంగ్రెస్ కీలక సమావేశం

సోనియాగాంధీ నివాసంలో ఈ రోజు ( సోమవారం) కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలను పరిశీలించేందుకు వేసిన ప్రత్యేక కమిటీతో సోనియా గాంధీ సమావేశం కానున్నారు. దీంతో...

 ట్రాన్క్ కో పటిష్టంగా ఉండాలి: పెద్దిరెడ్డి

Be effective: ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించాలంటే ఏపి ట్రాన్స్ కో సమర్ధవంతంగా పని చేయాలని, పటిష్టంగా ఉండాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయంలోని మూడో...

యాదాద్రిలో సీఎం కేసీఆర్.. ప్రత్యేక పూజలు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ప్రధానాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్‌ దంపతులు. ఎర్రవల్లి నుంచి రోడ్డుమార్గంలో ఆలయానికి చేరుకున్నారు సీఎం...

ఈనెల 27న వైసీపీ కీలక భేటీ

YSRCP Meeting: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అటు పాలనతోపాటు ఇటు పార్టీపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. ఏప్రిల్ 11న మంత్రివర్గ  పునర్ వ్యవస్థీకరణ చేసిన సిఎం,...

రాష్ట్రంలో బుల్డోజర్ వ్యవస్థ: యనమల

TDP on CPS: రాష్ట్రంలో బుల్డోజర్ వ్యవస్థను తెచ్చేందుకు సిఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సీపీఎస్ సాధన కోసం ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడం...

కార్గో సర్వీసులపై 25శాతం డిస్కౌంట్

 Rtc Cargo : రంజాన్ సందర్భంగా ప్రయాణికులకు శుభవార్త అందించింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. కార్గో సర్వీసు ఛార్జీలపై 25 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు....

Most Read