Friday, March 21, 2025
HomeTrending News

విశాఖకు సిఎం జగన్, ఇళ్ళ పట్టాల పంపిణీ

Navaratnaalu:  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు’ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లో జగనన్న...

గేర్ మారుస్తున్నాం: పార్టీ నేతలతో జగన్

Top Gear:  వచ్చే నెల నుంచి పూర్తిగా గేర్‌ మారుస్తున్నామని, దీనికి అందరూ సన్నద్ధంకావాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు. గత...

ఇఫ్తార్ లో పాల్గొన్న సిఎం జగన్

Iftar: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు  ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. న‌గ‌రంలోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో మంత్రులు,...

విపక్ష పాలనలోని రాష్ట్రాలు టార్గెట్ గా మోడీ విమర్శలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ  స్పందిస్తూ విపక్ష పార్టీలను టార్గెట్ చేశారు. కొన్ని రాష్ట్రాల వల్లే పెట్రో ధరలు ఇబ్బందికరంగా ఉన్నాయని విపక్ష పార్టీల పాలనలో ఉన్న...

నైతికత మీదే మీడియా నడవాలి: వెంకయ్య

Media & Morals: మీడియా అనేది అద్దం లాంటిదని అది సమాజాన్ని ప్రతిబింబించడంతో పాటుగా సమాజంలో సానుకూల మార్పునకు కృషి చేయాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు  సూచించారు. ప్రస్తుత వేగవంతమైన సమాచార...

మయన్మార్ లో ప్రజాస్వామ్యానికి పాతర

అవినీతి ఆరోపణల కేసులో మ‌యన్మార్ హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత అంగ్ సాన్ సూకీకి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. 6 లక్షల డాలర్ల నగదు, బంగారాన్ని లంచం రూపంలో...

భార‌త‌దేశానికే తెలంగాణ దిక్సూచి – కేటిఆర్

తెలుగు వారి చ‌రిత్ర తిరిగి చూస్తే ఓ వాస్త‌వం మ‌న క‌ళ్ల ముందు క‌న‌బ‌డుతుంది. ద‌శాబ్దాల చ‌రిత్ర‌లో ఎంతో మంది రాజ‌కీయ పార్టీలు పెట్టినా, ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసినా.. ఇద్ద‌రే మ‌హానుభావులు చ‌రిత్ర‌లో...

రుయా ఘటనలు మళ్ళీ జరగొద్దు: సిఎం ఆదేశం

No Negligence: రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనలు తిరిగి పునరావృతం కాకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలని ఆదేశించారు....

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

హైదరాబాద్ నగరంలోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం ప్రారంభమైంది. బోర్డు చైర్మన్ ఎం.పి.సింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు,...

తంజావూరులో అగ్ని ప్రమాదం.. 11 మంది సజీవదహనం

తమిళనాడు రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఏకంగా పదకొండు మంది సజీవదహనం అయినట్లు సమాచారం. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు ప్రాంతంలో బుధవారం...

Most Read