Sunday, September 13, 2026
HomeTrending News

విమర్శలు పట్టించుకోము: భువనేశ్వరి

Bhuvaneswari on Assembly incident: ఆసెంబ్లీ వ్యాఖ్యల విషయంలో తానెంతో బాధపడ్డానని, దాని నుంచి బైటకు రావడానికి తనకు 10రోజులు సమయం పట్టిందని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు...

మంట కలిసిన మానవత్వం

CEO fires 900 employees : కార్మిక చట్టాలు, ఉద్యోగ భద్రత గాలిలో దీపాలయిన రోజులివి. చట్టం, న్యాయం సంగతి ఎలా ఉన్నా...కొంత గడువిచ్చి ఉద్యోగంలోనుండి వెళ్లిపొమ్మనడం ఇదివరకు ధర్మం. ఇప్పుడు రోజులు మారాయి....

జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు

Election Reforms In India : దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు వేగం పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా జమిలి ఎన్నికలకు ఆటంకంగా ఉన్నాయని భావిస్తున్న పలు సమస్యల్ని పరిష్కరించే...

రైతుల కోసం ఢిల్లీ వచ్చాం

Delhi : రైతుల ప్రయోజనం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, రాజకీయం చేయడానికి రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి తక్షణమే తమకు సమయం ఇవ్వాలని కోరారు....

రామతీర్థం ఆలయానికి ఎల్లుండి శంకుస్థాపన

Ramateertham Temple: విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీకోదండ రామస్వామి ఆలయ పునః నిర్మాణానికి ఈ నెల 22వ తేదీన శంకుస్థాపన జరగనుంది. బోడికొండపై పాత ఆలయం ఉన్న చోటే రూ.3 కోట్ల...

ధాన్యం కొనుగోలుకు టీఆర్‌ఎస్ నిరసనలు

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ రైతులు, పార్టీ కార్యకర్తలు...

త్వరలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ: సురేష్

Gazette soon: ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పాటుపై త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించిన గత ప్రభుత్వం ఆ తర్వాత దానిపై...

రాష్ట్ర వ్యాప్తంగా వివేకానంద జయంతోత్సవాలు

Vivekananda Jayanthi: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జనవరి 12వ తేదిన జాతీయ యువజనోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు....

ఫిలిప్పీన్స్‌లో టైఫూన్‌ విధ్వంసం

ఫిలిప్పీన్స్‌లో టైఫూన్‌ రాయ్‌ విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా ఇప్పటివరకు 31 మంది మృతి చెందారు. ఫిలిప్ఫీన్స్‌కు దక్షిణ, మధ​ ఉ‍న్న ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో మూడున్నర లక్షల మందికి పైగా...

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీ తుమీ

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తేల్చుకునేందుకు సిద్దమైన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో, ఢిల్లీలో ఇందుకు అనుగుణంగా కార్యక్రమాలకు వ్యూహరచన చేస్తోంది. ఏసంగి ధాన్యం కొనుగోలు కోసం ఢిల్లీకి తరలివెళ్లిన మంత్రుల బృందం. ప్రధానమంత్రి నరేంద్ర...

Most Read