తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేడు 100వ రోజుకు చేరుకుంది. నిన్నటి వరకూ ఆయన 1268.9 కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేశారు. ప్రస్తుతం...
మహారాష్ట్రలో బీఆర్ఎస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హాజరై, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం...
దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కర్ణాటక వ్యూహాలను అనుసరించాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. కర్ణాటకలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో మహారాష్ట్ర మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమి నేతలు ఆదివారం...
దక్షిణ అమెరికా దేశమైన మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. మెక్సికోలోని తమౌలిపాస్ రాజధాని సియుడాడ్ విక్టోరియా సమీపంలోని హైవేపై ట్రాక్టర్ ట్రాలీ ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ వ్యాన్ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో 26...
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మ్యూజియాన్ని లండన్ పర్యటనలో ఉన్న మంత్రి కే తారక రామారావు సందర్శించారు. బారిష్టర్ చదువు కోసం ఇంగ్లాండు వచ్చిన అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను...
పొత్తులు చూసి భయపడాల్సిన అవసరం వైఎస్సార్సీపీకి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ ఎప్పుడూ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. అసలు తాను గెలుస్తాడో లేదో...
ఉండవల్లిలో చంద్రబాబు నివాసాన్ని అటాచ్ చేస్తూ కొత్త నాటకానికి తెరతీశారని మాజీమంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన చూసి వణుకు పుట్టి ఈ జగన్నాటకాన్ని మొదలు...
తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనను తమ పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని భారతీయ జనతా పార్టీ నేత, రాజ్య సభ సభ్యుడు...
ప్రతిసారీ కాపులను, ప్రజలను తిట్టడం పవన్ కళ్యాణ్ కు పరిపాటిగా మారిందని, ఆయన కాపులను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తనను గెలిపించనందుకు నెపం మొత్తం...
అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి కరకట్టపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివసిత్స్తున్న గెస్ట్ హౌస్ ను అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం...