ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలియజేశారు. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ... సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి,...
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఎర్రగొండపాలెం లో రోడ్ షో, బహిరంగ సభకు బాబు విచ్చేశారు. అయితే...
ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని రాష్ర ముఖమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. దీనిపై అధ్యయనం చేసి...
విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఇటీవల కొందరు బాధ్యతారహితంగా మాట్లాడారని, అవి గాలి మాటలని తాను అప్పుడే చెప్పానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ ఈవోఐ బిడ్...
రాష్ట్ర ప్రజలు మరోసారి రావాలి జగన్- కావాలి జగన్ అంటున్నారని, అది చూసి తట్టుకోలేక తెలుగుదేశం విష ప్రచారం చేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మండిపడ్డారు. చంద్రబాబు...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ నెల 22 వ తేదీన మరో వాణిజ్జ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని...
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించడానికి పౌరసరఫరాల శాఖ సర్వం సిద్దం చేసింది. ఇదే అంశంపై నేడు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ తెలంగాణా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సోమవారం ఈ కేసును...
లోకేష్ పాదయాత్ర విరామం లేకుండా కొనసాగుతోందని, గతంలో ఏమి చేశామో చెబుతూ..భవిష్యత్తులో ఏమి చేస్తామో కూడా చెబుతున్నారని టిడిపి నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. టిడిపి ప్రభుత్వ హయంలో తాము చేపట్టిన...
పశ్చిమ దేశాల రాజకీయ క్రీడలో ఆఫ్రికా దేశం సుడాన్ ఆహుతి అవుతోంది. అపారమైన బంగారు గనుల నిల్వలు ఉన్న సుడాన్ లో వాటి తవ్వకం కాంట్రాక్టు రష్యా కంపెనీ కి వచ్చింది. అప్పటి...