దండగ అనుకున్న వ్యవసాయం తెలంగాణలో పండగగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయం చేస్తున్న అంటే భయపడి సిగ్గుపడే రోజుల నుండి కాలర్ ఎగరేసీ మేము...
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టిటిడి ఆహ్వానించింది. ఈ మేరకు వివాహ శుభపత్రికను టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,...
జీవితంపై ఎన్నో ఆశలతో కెనడా చేరిన వందలాది మంది భారతీయుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఏజెంట్ మోసంతో డీపోర్టేషన్ గండం పొంచి ఉన్నది. లక్షలాది సొత్తును కోల్పోవడంతో పాటు దిక్కుతోచని పరిస్థితుల్లో సొంత...
విశాఖపట్నంలో రేపు మార్చి 28నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న జీ 20 సదస్సు వర్కింగ్ గ్రూప్ సదస్సుకు నగరం ముస్తాబైంది. జి-20 దేశాలకు ఇండియా ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక జి...
మహారాష్ట్రలో నిర్వహించిన రెండో బహిరంగ సభ విజయవంతమైంది. నాందేడ్ జిల్లా కాంధార్ లోహలో ఆదివారం జరిగిన బహిరంగ సభకు మహారాష్ట్ర ప్రజలు భారీగా తరలి వచ్చారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, పార్టీ...
బీఆర్ఎస్ నేతృత్వంలో మహారాష్ట్రలో సృష్టించబోయే రైతు తుఫాన్ను ఎవరూ అడ్డుకోలేరని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్ర గడ్డపై గర్జించారు. నన్ను మహారాష్ట్రకు రావొద్దని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ అంటున్నడు. తెలంగాణ...
న్యూ ఢిల్లీ లోని కే.డి జాదవ్ ఇండోర్ స్టేడియంలో, ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో, 50 కేజీల విభాగంలో, నిఖత్ జరీన్ స్వర్ణ పథకాన్ని సాధించడం...
ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని, నీళ్ళే సమస్త ప్రాణ కోటికి జీవన ఆధారం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా...
తనకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పదికోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని, అయితే దాన్ని తిరస్కరించానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన ఆరోపణ చేశారు. అంతర్వేదిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన...
తన సస్పెన్షన్ అనేది సరైన రాజకీయ అవగాహన, స్పష్టత, ఆలోచన లేనివాళ్ళు చేసే పనిగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అభివర్ణించారు. అసలు వివరణ తీసుకోలేదని, అసలు అడగలేదని చెప్పారు. మండలి ఎన్నికల్లో...