Saturday, September 12, 2026
HomeTrending News

Corona Virus: 11వేలకు చేరువలో కరోనా యాక్టివ్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి కొత్త కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నమొన్నటితో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. వరుసగా...

Ponds Development: మురుగు నీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ – కేటిఆర్

హైదరాబాద్ ప‌రిధిలోని చెరువుల‌న్నింటినీ అన్ని ర‌కాల వ‌స‌తుల‌తో అభివృద్ధి చేస్తున్న‌ట్లు పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కుటుంబ స‌మేతంగా సేద తీర‌డానికి అనువుగా చెరువుల‌ను అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని కేటీఆర్...

Meruga Nagarjuna: నీ గురించి అలోచించే సమయం లేదు: మేరుగ

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మోసంచేసినవారు ఎప్పటికైనా ప్రాయశ్చిత్తం చెల్లించుకోవాల్సిందేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పూర్తిగా చంద్రబాబు ఉచ్చులో పడిపోయారని, అందుకే...

ఇండిపెండెంట్ గా గెలుస్తా: మేకపాటి ధీమా

తాను జనంలో ఉంటానని, జనం తనతో ఉంటారని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వనని వైఎస్ జగన్ చెప్పారని, మరొకరికి...

Parliament: పార్లమెంటులో విపక్షాల నిరసన సెగలు

మహిళా రిజర్వేషన్స్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలంటూ లోకసభను,అదానీ వ్యవహారంపై జేపీసీకి డిమాండ్ చేస్తూ రాజ్యసభను బీఆర్ఎస్ సభ్యులు స్తంభింపజేశారు.తమ డిమాండ్స్ పై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా...

BRS:మే నెలాఖరు వరకు బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు

భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తృతంగా చేపడుతున్న ఆత్మీయ సమ్మేళనాలు మే నెలాఖరు వరకు నిర్వహించుకోవచ్చని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పార్టీ శ్రేణులకు తెలియజేశారు. గతంలో పార్టీ...

చివరి రక్తపు బొట్టు వరకూ జగన్ తోనే…

ఎప్పటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న...

OBC: చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్స్… ఢిల్లీలో ఆందోళన

చట్టసభలలో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలని, ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలంటూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్...

మార్గదర్శి కేసు: ఎండి శైలజకు నోటీసులు

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో విచారణకు అందుబాటులో ఉండాలని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజకు ఆంధ్ర ప్రదేశ్ సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఆమె ఏ2గా ఉన్నారు....

TankBund:పర్యాటక ప్రాంతంగా ట్యాంక్ బండ్ పరిసరాలు

ఒకప్పుడు, హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, సాలార్ జంగ్ మ్యూజియం, కుతుబ్ షాహీ సమాధులు, జూపార్క్ మరి కొన్ని మాత్రమే టూరిజం ప్రాంతాలుగా ఉండేవి. ప్రస్తుతం, వీటన్నింటినీ తలదన్ని ట్యాంక్ బండ్, నక్లెస్...

Most Read