రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించనున్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించే జగనన్న విద్యా దీవెన కింద ఏప్రిల్ – జూన్ 2023...
పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఈరోజు చికాగో నగరంలో చికాగో ఫుడ్ ప్రాసెసింగ్ ఈకో సిస్టం ను అధ్యయనం చేశారు. మంత్రి కేటీఆర్ చికాగో నగరంలోని చికాగో ఫుడ్ షాప్...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండ్రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా హస్తినకు వచ్చారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం...
నా మీద పోటీ చేసినోళ్ళు ఎవరూ మళ్ళీ నియోజకవర్గంలో కనిపించలేదని మంతిర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పడు వస్తున్నవాళ్లు, వచ్చే వాళ్ళు కూడా మళ్ళీ కనిపించరన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగరలోని...
జింబాబ్వే కొత్త ప్రభుత్వానికి పెను సవాళ్లు ఉన్నాయి. జింబాబ్వే గత రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. నిత్యవసరాలు, అత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. నిరుద్యోగం పెరిపోయింది. అంతులేని అవినీతి అన్ని రంగాల్ని...
తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. మోదీని మరోసారి ప్రధానమంత్రిని చేయాలంటే.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు....
ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’లో లుకలుకలు బయటపడుతున్నాయి. బిహార్ శాసనసభ ఎన్నికలు 2025 చివరలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూటమికి షాక్...
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా తన నియామకంపై వస్తోన్న విమర్శలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తినని, ఇప్పుడు...
రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక, ప్రజల దృష్టిని మళ్ళించేందుకే చంద్రబాబు ఇసుక దోపిడీ అంటూ అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర గనులు, ఇంధన, అటవీ,...
మహారాష్ట్రలోని పూణేలో తెలంగాణ వాసులను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. పూణేలో భారీగా డ్రగ్స్ పట్టుపడింది. ఐదుగురి వద్ద రూ.51 కోట్ల విలువ చేసే 101 కేజీల మెథాక్వాలోన్ను డీఆర్ఐ అధికారులు సీజ్...